Jammu Kashmir
చినాబ్ వంతెన ప్రారంభం.. ఈ రైల్వే బ్రిడ్జ్ ఘనతలివే..
జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir)లోని రియాసీ జిల్లా (Reasi District)లో చినాబ్ నది (Chenab River)పై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (Tallest Railway Bridge)ను ప్రధానమంత్రి (Prime ...
కాళ్ల బేరానికి వచ్చిన పాక్.. నీటి ఎద్దడిపై భారత్కు లేఖ
జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir) లోని పహల్గామ్ (Pahalgam) లో జరిగిన ఉగ్రదాడి (Terror Attack) లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో, భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి ...
బుద్ధి చూపించిన పాక్.. ఒప్పందం ఉల్లంఘన
భారత్-పాకిస్తాన్ల మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం అమలులోకి వచ్చింది. అయితే, అమలులోకి వచ్చిన కొన్ని గంటలకే పాకిస్థాన్ తన అసలైన ...
కలలో కూడా ఊహించలేరు… ఉగ్రవాదులకు మోదీ హెచ్చరిక!
జమ్మూ కశ్మీర్ (Jammu & Kashmir)లోని పహల్గాం (Pahalgam) ప్రాంతంలో చోటు చేసుకున్న ఉగ్రదాడి (Terror Attack) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అమాయకులపై చేసిన ఈ దాడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ...
పహల్గామ్ దాడి.. ఉగ్రవాదుల స్కెచ్ రిలీజ్
జమ్మూకశ్మీర్ (Jammu & Kashmir) లోని పహల్గామ్ (Pahalgam) ప్రాంతంలో జరిగిన భయానక ఉగ్రదాడికి సంబంధించి ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విడుదల చేసింది. మంగళవారం టూరిస్టులపై ఉగ్రవాదులు ...
‘మాకు ఎలాంటి సంబంధం లేదు’.. ఉగ్రదాడిపై పాక్ రక్షణ మంత్రి వివరణ
జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir) లోని పహల్గామ్ (Pahalgam) సమీపంలోని బైసరన్ (Baisaran) ప్రాంతంలో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై పాకిస్తాన్ (Pakistan) స్పందించింది. ఈ దాడితో తమకు ఎటువంటి సంబంధం ...
వేడుకున్నా.. వదల్లేదు.. ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి
జమ్మూ కశ్మీర్ (Jammu & Kashmir) రాష్ట్రంలోని పహల్గామ్ (Pahalgam)లో జరిగిన ఉగ్రదాడి (Terrorist Attack) దేశ ప్రజలను భయాందోళనలోకి నెట్టేసింది. ఈ ఉగ్రవాద దాడిలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన ...
పహల్గామ్ ఉగ్రదాడి.. టెర్రరిస్ట్ ఫొటో వైరల్
జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir)లోని అనంతనాగ్ (Anantnag) జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం పహల్గామ్ (Pahalgam)లో మంగళవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పర్యాటక ప్రాంతమంతా భయానక దృశ్యాలతో నిండిపోయింది. ఈ ...
విద్యార్థిపై దాడి.. స్పందించిన సీఎం
కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్లో గల అల్-అమీన్ మెడికల్ కాలేజీలో చదువుతున్న కాశ్మీర్కు చెందిన రెండో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పాటు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ...