Investigation
CBI కార్యాలయంలోనే చోరీ.. అధికారులు షాక్
అవినీతి పరులను గుర్తించి అరెస్టు చేసే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఆఫీస్లో చోరీ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. త్రిపుర రాష్ట్రంలోని ష్యామలీ బజార్ కాంప్లెక్స్లోని సీబీఐ కార్యాలయంలో దొంగతనం ...
మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వ పరిహారం.. ఎంతంటే
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘోర తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం ...
లాయర్లను అనుమతిస్తేనే.. విచారణకు వస్తా – కేటీఆర్
ఫార్ములా ఈ-రేస్ కేసులో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు కేటీఆర్ కాన్వాయ్ని ఆపారు. ...
సుప్రీం కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు.. ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అడిషినల్ ఎస్పీ మేకల తిరుపతన్న ...
మణిపూర్ CM ఇంటి సమీపంలో బాంబు కలకలం
మణిపూర్ రాష్ట్రంలో కుకీ-మైటీ జాతుల మధ్య నెలకొన్న ఘర్షణలతో పరిస్థితి తీవ్రంగా మారింది. తాజాగా, మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నివాసం సమీపంలో మోర్టార్ బాంబు కనిపించడం రాష్ట్రంలో మరింత కలకలం సృష్టించింది. ...
నా భర్తను కొట్టి చంపేశారు.. – వాచ్మెన్ రంగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్షసాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగయ్య మృతిపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. పోలీసుల చిత్రహింసల మూలంగానే రంగయ్య చనిపోయారని ఆయన భార్య సుశీలమ్మ ...