Indian Politics
రాజీనామా చేసిన అతిశీ.. ఎల్జీకి సమర్పణ
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆతిశీ చేశారు. రాజ్ భవన్కు వెళ్లి లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాకు తన రాజీనామా లేఖను అందించారు. తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ...
ఢిల్లీ సచివాలయం సీజ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చేతులెత్తేసింది. ఢిల్లీ ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపారు. ఈ ఎన్నికల్లో ఆప్ కేవలం 22 స్థానాలకు పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ ...
ఢిల్లీ విజయంపై ప్రధాని మోడీ ట్వీట్..
రెండున్నర దశాబ్దాల తరువాత ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (DelhiElectionResults) భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ ...
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ డకౌట్
భారతదేశ రాజకీయాల్లో ఎన్నో దశాబ్దాల పాటు అధికారం అనుభవించిన పార్టీ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఓటమిని ఎదుర్కొంటూ, మరోసారి చేతులెత్తేసింది. 70 సీట్లు ఉన్న ...
‘ఆప్’కు బిగ్షాక్.. కేజ్రీవాల్ పరాజయం
ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Elections) ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి ...
కంగ్రాట్స్.. రాహుల్గాంధీపై కేటీఆర్ సెటైర్లు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి బీజేపీ హవా కొనసాగుతుంది. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కూడా సాధించలేకపోయింది. దీంతో కాంగ్రెస్ అగ్రనేత ...
వారు తప్పుకుంటే మోడీ సర్కార్ పడిపోతుంది.. – ఖర్గే
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ తమకు 400 సీట్లు వస్తాయని చెప్పినట్లు గుర్తుచేశారు. కానీ, నిజానికి ...
ఉదయనిధి స్టాలిన్కు సుప్రీం కోర్టులో ఊరట
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. హిందూ సంఘాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తూ, సనాతన ధర్మాన్ని ...
అమిత్ షాకు ఏపీలో అడుగుపెట్టే హక్కు లేదు – వైఎస్ షర్మిల
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అవమానించారని, అంబేద్కర్ను అవమానించిన వ్యక్తికి ఏపీలో అడుగుపెట్టే హక్కు లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం ...
నేడు కాంగ్రెస్ కొత్త కార్యాలయం ‘ఇందిరా భవన్’ ప్రారంభం
కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’ను ఈరోజు (జనవరి 15) పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గ్రాండ్గా ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. గత ...
‘ఇది సినిమా కాదు బ్రదర్’.. – పవన్కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్