India
వైసీపీ మెడికల్ కాలేజీల ర్యాలీ.. ఏకంగా 400 మందిపై కేసు
ఏపీ ప్రభుత్వం (AP Government) అన్ని అనుమతులు సమీకరించి నిర్మించిన మెడికల్ కాలేజీ (Medical Colleges)లను ప్రస్తుత కూటమి ప్రభుత్వం (Coalition Government) పీపీపీ (PPP) విధానంలోప్రైవేటీకరణ (Privatization) చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ ...
విద్యుత్ శాఖ ఏడీఈపై ఏసీబీ పంజా.. రూ. 200 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు
లంచాలు (Bribes) తీసుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) అంబేద్కర్ ఇళ్లు, ఆయన బంధువులు, బినామీల నివాసాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)(ACB) అధికారులు ...
‘‘మసూద్ అజార్ కుటుంబం భారత్ దాడిలో హతమైంది’’.. జైషే ఉగ్రవాది..
‘పహల్గామ్’ (Pahalgam)లో అమాయకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులకు (Terrorists) భారత్(India) దీటైన జవాబు ఇచ్చింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్తాన్ (Pakistan)లోని లష్కరే తోయిబా (Lashkar-e Toiba), జైషే మహ్మద్ (Jaish-e ...
మెట్రో స్టేషన్లో పాస్పోర్ట్ సేవలు ప్రారంభం
హైదరాబాద్ (Hyderabad)లోని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ (MGBS Metro Station)లో దేశంలోనే తొలిసారిగా పాస్పోర్ట్ (Passport) సేవా కేంద్రాన్ని (Service Center) ప్రారంభించారు. తెలంగాణ (Telangana) మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ...
బెట్టింగ్ కేసులో యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలకు ఈడీ సమన్లు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)(ED) అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ (llegal Online Betting) కు సంబంధించిన మనీ లాండరింగ్ (Money Laundering) కేసు(Case)లో దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్ (Yuvraj Singh) , ...
షారుఖ్ ఖాన్ 1500 వరద బాధిత కుటుంబాలకు సాయం
ఇటీవల పంజాబ్ (Punjab)లో సంభవించిన భారీ వరదలతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఈ విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోగా, వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. అనేకమంది తమ జీవనోపాధిని కోల్పోగా, భారీ సంఖ్యలో పశువులు ...
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ రామచందర్ రావు విమర్శలు
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రధాన అంశాలు: రాజ్యాంగ ...
Fake Party, Fake Campaigns..
Babu&Co Patent Once again, it has become crystal clear, TDP is nothing but a Fake Party, and Chandrababu Naidu is a Fake Chief Minister. ...
భారత దెబ్బకు రిపేర్లు చేసుకుంటున్న పాకిస్తాన్
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ పాకిస్తాన్కు భారీ నష్టాన్ని కలిగించింది. భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే కాకుండా, పాకిస్తాన్ వైమానిక దాడులకు ప్రతీకారంగా పాక్ ఎయిర్ ...















