India

షారుఖ్ ఖాన్ 1500 వరద బాధిత కుటుంబాలకు సాయం

షారుఖ్ ఖాన్ 1500 వరద బాధిత కుటుంబాలకు సాయం

ఇటీవల పంజాబ్‌ (Punjab)లో సంభవించిన భారీ వరదలతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఈ విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోగా, వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. అనేకమంది తమ జీవనోపాధిని కోల్పోగా, భారీ సంఖ్యలో పశువులు ...

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ రామచందర్ రావు విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ రామచందర్ రావు విమర్శలు

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రధాన అంశాలు: రాజ్యాంగ ...

Fake Party, Fake Campaigns.. Babu&Co Patent

Fake Party, Fake Campaigns..

 Babu&Co Patent Once again, it has become crystal clear, TDP is nothing but a Fake Party, and Chandrababu Naidu is a Fake Chief Minister. ...

భారత దెబ్బకు రిపేర్లు చేసుకుంటున్న పాకిస్తాన్

భారత దెబ్బకు రిపేర్లు చేసుకుంటున్న పాకిస్తాన్

పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ పాకిస్తాన్‌కు భారీ నష్టాన్ని కలిగించింది. భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే కాకుండా, పాకిస్తాన్ వైమానిక దాడులకు ప్రతీకారంగా పాక్ ఎయిర్ ...

రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్పిన్నర్ అమిత్ మిశ్రా

రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్పిన్నర్

టీం ఇండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా తన 25 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు గురువారం ప్రకటించాడు. అశ్విన్ తర్వాత, ...

క్రికెట్ ప్రేమికులకు భారీ షాక్.. ఐపీఎల్ టిక్కెట్లపై భారీ జీఎస్టీ

ఐపీఎల్ టిక్కెట్లపై భారీ జీఎస్టీ

జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న కీలక నిర్ణయాలు: 12% మరియు 28% పన్ను శ్లాబులను రద్దు చేస్తూ, ఇకపై కేవలం 5% మరియు 18% శ్లాబులను మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల ...

క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఈడీ సమన్లు

క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఈడీ సమన్లు

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పలువురు సినీ, క్రికెట్ ప్రముఖులను విచారిస్తోంది. తాజాగా, ఈడీ టీమ్ ఇండియా మాజీ బ్యాట్స్‌మెన్ ...

ఆప్ ఎమ్మెల్యే అత్యాచారం కేసు.. పోలీసులపై కాల్పులు

ఆప్ ఎమ్మెల్యే అత్యాచారం కేసు.. పోలీసులపై కాల్పులు

పంజాబ్‌ (Punjab)లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) (AAP) ఎమ్మెల్యే (MLA)హర్మీత్ పఠాన్‌మజ్రా (Harmeet Pathanmajra) ఒక అత్యాచారం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి తప్పించుకుని పారిపోయారు. ఈ ఘటన ...

ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ: బీఆర్‌ఎస్ కోటపై గురి

ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ.. పేరు ఇదేనా..?

బీఆర్‌ఎస్ (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తన సొంత కుమార్తె, ఎమ్మెల్సీ(MLC) కవిత(Kavitha)పై సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ...

తెలంగాణలో సీబీఐకి రీ ఎంట్రీ

తెలంగాణలో సీబీఐ రీ ఎంట్రీ!!

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సీబీఐకి రాష్ట్రంలోకి నో ...