India News

కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌

కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్ర‌యాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela) తొక్కిసలాటలో 30 మంది భ‌క్తులు ప్రాణాలు కోల్పోయార‌ని ఉన్న‌తాధికారులు బుధ‌వారం ప్ర‌క‌టించారు. పుణ్య‌స్నానానికి భ‌క్తులు అధిక సంఖ్య‌లో త‌ర‌లిరావ‌డంతో మంగ‌ళ‌వారం ...

బాలికపై సామూహిక హ‌త్యాచారం.. ఐదుగురికి మరణశిక్ష

బాలికపై సామూహిక హ‌త్యాచారం.. ఐదుగురికి మరణశిక్ష

ఛత్తీస్‌గ‌ఢ్‌లో బాలికపై సామూహిక హత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్రంగా కలిచివేసింది. ఈ కేసులో ఛత్తీస్‌గ‌ఢ్ కోర్టు ఐదుగురికి మరణశిక్షను విధించింది, అదే విధంగా మ‌రో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సంచ‌ల‌న ...

ఇన్‌కం ట్యాక్స్ రైడ్‌.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో మూడు మొస‌ళ్లు

ఇన్‌కం ట్యాక్స్ రైడ్‌.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో మూడు మొస‌ళ్లు

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే హర్వంశ్ సింగ్ రాథోడ్ ఇంట్లో జరిగిన ఇన్‌కం ట్యాక్స్ (ఐటీ) దాడులు సంచలనం రేపాయి. ఈ దాడుల్లో పలు షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ...

ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను అరికట్టండి

ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను అరికట్టండి

కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష అనేది సున్నితమైన అంశమని సుప్రీంకోర్టు (Supreme Court) అభివర్ణించింది. ఈ సమస్యను అరికట్టేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు జస్టిస్ ...

ఢిల్లీ బాంబు బెదిరింపుల వెనుక 12 ఏళ్ల బాలుడు..?

ఢిల్లీ బాంబు బెదిరింపుల వెనుక 12 ఏళ్ల బాలుడు..?

దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు వచ్చిన వరుస బాంబు బెదిరింపులు అందరినీ ఉలిక్కిపడేలా చేశాయి. అయితే, ఈ బెదిరింపులకు సంబంధించి పోలీసుల విచారణలో ఆశ్చర్యకర విషయం బయటపడింది. ఈ బెదిరింపుల వెనుక ...