India

వేల కోట్ల ఆరోగ్య బీమా దోపిడీ.. ప్రజల ప్రాణాలతో జూదం

వేల కోట్ల ఆరోగ్య బీమా దోపిడీ.. ప్రజల ప్రాణాలతో జూదం

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థను అధికార పార్టీ పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసం వాడుతున్నారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యశాఖలో (Health Department) రూ.4 వేల కోట్ల విలువైన ఆరోగ్య బీమా కాంట్రాక్టును ...

ప్రధాన మంత్రి కొత్త కార్యాలయం ‘సేవా తీర్థ్’ ప్రారంభం

ప్రధాన మంత్రి కొత్త కార్యాలయం ‘సేవా తీర్థ్’ ప్రారంభం

బ్రిటిష్ పాలన నుంచి ప్రధాన మంత్రి కార్యాలయంగా ఉన్న సౌత్ బ్లాక్ కొత్త చిరునామా ‘‘సేవా తీర్థ్’’కు మారింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO)తో కూడిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ సేవా తీర్థ్‌ను ప్రధానమంత్రి Narendra ...

మైనర్‌లపై సోషల్ మీడియా ప్రభావం పర్యవేక్షణ అవసరం

ఆ వ‌య‌సు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి.. – సోనూసూద్

సోషల్ మీడియా (Social Media) కారణంగా చిన్నపిల్లలలో పెరుగుతున్న వ్యసనం, మానసిక ఒత్తిడి, చదువుపై దుష్ప్రభావాల నేపథ్యంలో.. భారత్‌ (India)లో కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు (Children Below 16 years) సోషల్ ...

ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీ పేలుడు.. 10 మంది మృతి

ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీ పేలుడు.. 10 మంది మృతి

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని ఎర్రకోట (Red Fort) వద్ద సోమ‌వారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ (Metro Station) సమీపంలో కారు పేలడంతో 10 మంది అక్క‌డిక‌క్క‌డే మృతిచెందగా, ...

2026 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల

2026 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల

2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి-మార్చి నెలల్లో భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరగనుంది. టోర్నీ సమీపిస్తున్నప్పటికీ ఐసీసీ పూర్తి షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ వారంలో షెడ్యూల్ విడుదలయ్యే ...

ఐపీఎల్ 2025 మినీ వేలం భారత్‌కు తరలింపు? వేదికగా అహ్మదాబాద్‌?

IPL మినీ వేలం భారత్‌కు తరలింపు? వేదిక అహ్మదాబాద్‌?

ఐపీఎల్‌ (IPL-2025 సీజన్‌కు సంబంధించిన మినీ వేలాన్ని (Mini Auction) తిరిగి భారత్‌(India)లో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) యోచిస్తున్నట్లు సమాచారం. గత రెండు ఐపీఎల్ సీజన్‌ల వేలాలు దుబాయ్‌ ...

మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ లో స్మృతి మంధాన అగ్రస్థానం

వన్డే ర్యాంకింగ్స్‌ లో స్మృతి మంధాన అగ్రస్థానం

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) (ICC) మహిళల వన్డే బ్యాటర్ (Women’s ODI Batter) ర్యాంకింగ్స్‌ (Rankings)లో భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవల ఆస్ట్రేలియా ...

ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో ఫ్రాంఛైజీ సహ యజమానిగా కేఎల్‌ రాహుల్‌

ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో ఫ్రాంఛైజీ సహ యజమానిగా కేఎల్‌ రాహుల్‌

టీమిండియా క్రికెటర్ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ప్రైమ్ వాలీబాల్ లీగ్ (PVL)లో గోవా గార్డియన్స్‌ అనే జట్టుకు ఆయన సహ యజమానిగా వ్యవహరించనున్నారు. ఈ సీజన్‌తోనే వాలీబాల్ ...

తెలంగాణకు భారీ వర్ష సూచన..

తెలంగాణకు భారీ వర్ష సూచన..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణకు భారీ వర్ష సూచన ఉంది. ఈ అల్పపీడనం సెప్టెంబర్ 27 నాటికి వాయుగుండంగా బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ ...

వైసీపీ మెడికల్ కాలేజీల ర్యాలీ.. ఏకంగా 400 మందిపై కేసు

వైసీపీ మెడికల్ కాలేజీల ర్యాలీ.. ఏకంగా 400 మందిపై కేసు

ఏపీ ప్రభుత్వం (AP Government) అన్ని అనుమ‌తులు స‌మీక‌రించి నిర్మించిన మెడికల్ కాలేజీ  (Medical Colleges)లను ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం (Coalition Government) పీపీపీ (PPP) విధానంలోప్రైవేటీకరణ (Privatization) చేయ‌డాన్ని నిరసిస్తూ వైసీపీ ...