Huge Rush
వైకుంఠ ద్వార దర్శనం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. తెలుగు రాష్టాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల, యాదగిరిగుట్ట, భద్రాచలం, ద్వారకా తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గోవింద నామస్మరణలతో తిరుమల ...