Hindu Temple
తిరుమలలో ఘోరం.. ఆంజనేయస్వామి విగ్రహం చోరీ
కలియుగ వైకుంఠమైన తిరుమల(Tirumala) పవిత్ర క్షేత్రంలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. అలిపిరి (Alipiri) మొదటి ఘాట్ రోడ్డులోని (Ghat Road) 7వ మైలు వద్ద నిత్య పూజలు అందుకుంటున్న పురాతన పెద్ద ...
విషాదం.. ఆయోధ్య రామాలయ ప్రధానార్చకులు కన్నుమూత
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. శ్రీరామ జన్మభూమి (Ram Janmabhoomi) ప్రధాన అర్చకులు మహంత్ సత్యేంద్ర దాస్ (87) (Satyendra Das) తుదిశ్వాస విడిచారు. బీపీ, షుగర్తో బాధపడుతున్న సత్యేంద్ర దాస్ను కుటుంబ ...
గుడిని ఆక్రమించి ఏకంగా ఇల్లు కట్టేశారు.. 46 ఏళ్ల తరువాత తెరుచుకున్న ఆలయం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంభాల్ జిల్లాలో 46 ఏళ్ల తరువాత ఒక పురాతన శివాలయం తిరిగి తెరుచుకుంది. షాహీ జామా మసీద్ ప్రాంతంలో ఉన్న ఈ శివాలయం 1978 నుండి మూతబడినట్లు నగర్ హిందూ ...








