Guntur
A Visit in February, A Case in June: YS Jagan Faces Fresh FIR
A quiet February morning in Guntur’s Mirchi Yard has now turned into a political flashpoint. Nearly four months after former Chief Minister Y.S. Jagan ...
మాజీ సీఎంపై మరో కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (YS Jagan)పై గుంటూరు జిల్లా నల్లపాడు (Nallapadu) పోలీస్ స్టేషన్లో మరో కేసు (Case) నమోదైంది. ...
ఉండవల్లిలో రౌడీగ్యాంగ్ హల్చల్.. 5 నెలల గర్భిణీపై దాడి (Video)
ఐదునెలల గర్భణీగా ఉన్న మహిళా కానిస్టేబుల్ (Female Constable) అల్లరిమూకలు రెచ్చిపోయారు. తాగిన మైకంలో కానిస్టేబుల్ దంపతులపై రౌడీయిజం ప్రదర్శిస్తూ వారిపై దాడి చేసిన ఘటన తాడేపల్లి (Tadepalli) మండలం ఉండవల్లి (Undavalli)లో ...
కరకట్టపై కారు బోల్తా.. సీఎం ఇంటి సమీపంలో ఘటన
ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నివాసానికి (Residence) సమీపంగా జరిగిన ఒక కారు ప్రమాదం (Car Accident) స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒక కారు అదుపు ...
శాంతినగర్లో అర్ధరాత్రి హైటెన్షన్
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని శాంతినగర్లో సోమవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలేరమ్మ ఆలయానికి చెందిన స్థలాన్ని అదే గ్రామానికి చెందిన చిన్నికృష్ణ కుటుంబం ఆక్రమించినట్లు గ్రామస్థులు ఆరోపించారు. దీంతో ఇరువర్గాల మధ్య ...
గుంటూరు మేయర్ పదవికి మనోహర్ రాజీనామా
గుంటూరు మేయర్ పదవికి రాజీనామా చేస్తూ కావటి మనోహర్ నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం తనను అవమానిస్తోందని, మేయర్ కు ఉండాల్సిన కనీస ప్రోటోకాల్ సైతం తీసేశారని మనోహర్ నాయుడు ...
వైఎస్ జగన్పై కేసు నమోదు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. గుంటూరు మిర్చి యార్డ్లో గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్న మిర్చి రైతులను బుధవారం పరామర్శించారు. గుంటూరు పర్యటనకు వెళ్లిన ...
భారీ కాన్వాయ్తో గుంటూరుకు జగన్.. కనిపించని పోలీసులు
గుంటూరు రోడ్ల నిండా జనసందోహమే. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భారీ కాన్వాయ్తో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు. జగన్ రాకతో మిర్చి యార్డ్ అంతా రైతులు, వైసీపీ కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. మిర్చి ...
గుంటూరు జిల్లాలో దారుణం.. వృద్ధురాలిపై అత్యాచారం, హత్య
గుంటూరు జిల్లాలో విస్తుపోయే దుర్ఘటన చోటుచేసుకుంది. పాలపర్తి మంజు అనే వ్యక్తి 64 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశాడు. షాకింగ్ విషయం ఏమిటంటే, నిందితుడు మూడు రోజుల క్రితమే ...
టీడీపీలో వర్గ విభేదాలు.. గుంటూరులో ఉద్రిక్తత
టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వర్గ విభేదాలు మరింత తీవ్రం అయ్యాయి. భగత్ సింగ్ జయంతి సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ మరియు డివిజన్ స్థాయి నాయకుల మధ్య వాగ్వాదం ...