Guntur

శాంతినగర్‌లో అర్ధ‌రాత్రి హైటెన్ష‌న్‌

శాంతినగర్‌లో అర్ధ‌రాత్రి హైటెన్ష‌న్‌

గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని శాంతినగర్‌లో సోమవారం అర్ధ‌రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలేరమ్మ ఆలయానికి చెందిన స్థలాన్ని అదే గ్రామానికి చెందిన చిన్నికృష్ణ కుటుంబం ఆక్రమించిన‌ట్లు గ్రామస్థులు ఆరోపించారు. దీంతో ఇరువర్గాల మధ్య ...

గుంటూరు మేయ‌ర్ ప‌ద‌వికి మ‌నోహ‌ర్‌ రాజీనామా

గుంటూరు మేయ‌ర్ ప‌ద‌వికి మ‌నోహ‌ర్‌ రాజీనామా

గుంటూరు మేయర్ పదవికి రాజీనామా చేస్తూ కావ‌టి మ‌నోహ‌ర్‌ నాయుడు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం త‌న‌ను అవమానిస్తోందని, మేయర్ కు ఉండాల్సిన కనీస ప్రోటోకాల్ సైతం తీసేశారని మ‌నోహ‌ర్ నాయుడు ...

వైఎస్ జ‌గ‌న్‌పై కేసు న‌మోదు

వైఎస్ జ‌గ‌న్‌పై కేసు న‌మోదు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై కేసు న‌మోదు అయ్యింది. గుంటూరు మిర్చి యార్డ్‌లో గిట్టుబాటు ధ‌ర లేక అవ‌స్థ‌లు ప‌డుతున్న మిర్చి రైతుల‌ను బుధ‌వారం పరామ‌ర్శించారు. గుంటూరు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ...

భారీ కాన్వాయ్‌తో గుంటూరుకు జ‌గ‌న్‌.. క‌నిపించ‌ని పోలీసులు

భారీ కాన్వాయ్‌తో గుంటూరుకు జ‌గ‌న్‌.. క‌నిపించ‌ని పోలీసులు

గుంటూరు రోడ్ల‌ నిండా జ‌న‌సందోహ‌మే. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ కాన్వాయ్‌తో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు. జ‌గ‌న్ రాక‌తో మిర్చి యార్డ్ అంతా రైతులు, వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌తో కిక్కిరిసిపోయింది. మిర్చి ...

గుంటూరు జిల్లాలో దారుణం.. వృద్ధురాలిపై అత్యాచారం, హత్య

గుంటూరు జిల్లాలో దారుణం.. వృద్ధురాలిపై అత్యాచారం, హత్య

గుంటూరు జిల్లాలో విస్తుపోయే దుర్ఘ‌ట‌న చోటుచేసుకుంది. పాలపర్తి మంజు అనే వ్యక్తి 64 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశాడు. షాకింగ్ విషయం ఏమిటంటే, నిందితుడు మూడు రోజుల క్రితమే ...

టీడీపీలో వర్గ విభేదాలు.. గుంటూరులో ఉద్రిక్తత

టీడీపీలో వర్గ విభేదాలు.. గుంటూరులో ఉద్రిక్తత

టీడీపీ గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో వర్గ విభేదాలు మరింత తీవ్రం అయ్యాయి. భగత్ సింగ్ జయంతి సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ మరియు డివిజన్ స్థాయి నాయకుల మధ్య వాగ్వాదం ...

ఏపీలో తొలి కొకైన్ కేసు.. గుంటూరులో సంచలనం

ఏపీలో తొలి కొకైన్ కేసు.. గుంటూరులో సంచలనం

గుంటూరు నగరంలో తొలిసారిగా కొకైన్ స్వాధీనం కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెద్ద నగరాలకు పరిమితమైన ఈ మాదకద్రవ్యం ఇప్పుడు గుంటూరులో బయటపడటం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఎక్సైజ్ పోలీసులు గుంటూరులో నిర్వహించిన ...

మంత్రి స‌త్య‌కుమార్‌కు నిర‌స‌న సెగ‌.. త‌ల్లిదండ్రుల అస‌హ‌నం

మంత్రి స‌త్య‌కుమార్‌కు నిర‌స‌న సెగ‌.. విద్యార్థుల‌ త‌ల్లిదండ్రుల అస‌హ‌నం

గుంటూరు మెడికల్ కాలేజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్‌కు నిర‌స‌న సెగ త‌గిలింది. పీజీ కౌన్సిలింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు నేప‌థ్యంలో త‌ల్లిదండ్రులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కౌన్సిలింగ్‌లో లోపాలు ఉన్న‌ట్లు ...

రేపు ఏపీలో రాష్ట్రపతి ప‌ర్య‌ట‌న‌.. ఎందుకంటే..

రేపు ఏపీలో రాష్ట్రపతి ప‌ర్య‌ట‌న‌.. ఎందుకంటే..

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఆంధ్రప్రదేశ్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని AIIMSలో జరుగనున్న ప్రథమ స్నాతకోత్సవంలో రాష్ట్ర‌ప‌తి పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన పోలీసులు ప‌టిష్ట‌ ఏర్పాట్లు చేప‌ట్టారు. డిసెంబర్ ...