Former Governor
ఏపీ మాజీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అధునాతన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ...