farmers protest

రైతులకు సంకెళ్లు.. పోలీసులు స‌స్పెండ్‌

రైతులకు సంకెళ్లు.. పోలీసులు స‌స్పెండ్‌

జోగుళాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లాలోని పెద్ద ధన్వాడ (Pedda Dhanwada) శివారులో ఇథనాల్ కంపెనీ (Ethanol Company)కి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకెళ్లిన ఘటనపై తెలంగాణ ...

అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు - కూట‌మిపై జ‌గ‌న్ ఫైర్‌

అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు – ‘కూట‌మి’పై జ‌గ‌న్ ఫైర్‌

రాష్ట్రంలో ఏ ఒక్క పంట‌కు కనీస మద్దతు ధరలు (Minimum Support Prices – MSP) లభించక రైతులు (Farmers) రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నార‌ని వైసీపీ (YSRCP) అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి (Former ...

ల‌గ‌చ‌ర్ల రైతుల‌పై దాడి.. ఎవ్వ‌రినీ వ‌ద‌లం - కేటీఆర్ హెచ్చ‌రిక

ల‌గ‌చ‌ర్ల రైతుల‌పై దాడి.. ఎవ్వ‌రినీ వ‌ద‌లం – కేటీఆర్ హెచ్చ‌రిక

తెలంగాణలోని లగచర్ల రైతులపై పోలీసుల దాడి వ్యవహారంతో కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖ‌రి బ‌య‌ట‌ప‌డింద‌ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక రేవంత్ రెడ్డి సర్కార్‌కు ...

Gowada sugarcane factory farmers and workers protest demanding payment of dues

రోడ్డెక్కిన‌ ‘గోవాడ’ చెర‌కు రైతు.. బ‌కాయిలు చెల్లించాల‌ని డిమాండ్‌

అనకాపల్లి జిల్లా చోడ‌వ‌రంలోని గోవాడ షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ రైతులు రోడ్డెక్కారు. నిధులు విడుద‌ల చేయ‌కుండా ప్ర‌భుత్వం తాత్సారం చేస్తుండ‌టంతో రైతులు ఆందోళ‌న బాట‌ప‌ట్టారు. రైతుల‌కు, కార్మికుల‌కు చెల్లించాల‌ని బ‌కాయిల‌ను వెంట‌నే చెల్లించాల‌ని డిమాండ్ ...

మ‌రింత క్షీణించిన దల్లేవాల్ ఆరోగ్యం.. మాట్లాడలేకపోయిన రైతుల నేత‌

మ‌రింత క్షీణించిన దల్లేవాల్ ఆరోగ్యం.. మాట్లాడలేకపోయిన రైతుల నేత‌

పంజాబ్-హర్యానా బార్డర్‌లోని ఖనౌరీ సరిహద్దులో ఆమరణ దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం మ‌రింత క్షీణించింది. వైద్యులు, రైతు నాయకుల వివ‌రాల ప్ర‌కారం.. ఆదివారం ద‌ల్లేవాల్‌కు తల తిరగడం, ...

అనంత‌లో ద‌ళారులపై తిర‌గ‌బ‌డ్డ కంది రైతులు

అనంత‌లో ద‌ళారులపై తిర‌గ‌బ‌డ్డ కంది రైతులు

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాలలో ద‌ళారులు, హ‌మాలీల‌పై రైతులు తిర‌గ‌బ‌డ్డారు. ఆరుగాలం క‌ష్టించి పండించిన పంట‌ను అమ్ముకునే స‌మ‌యంలో తూకాల్లో వ్య‌త్యాసం ఏర్ప‌డ‌డం ఇందుకు కార‌ణం. చాబాల‌లో కంది రైతులు దళారులు, ...

2027లోనే ఎన్నికలు.. పార్టీ నేతలందరూ సిద్ధంగా ఉండాలి

2027లోనే ఎన్నికలు.. పార్టీ నేతలందరూ సిద్ధంగా ఉండాలి

దేశ వ్యాప్తంగా జ‌మిలి ఎన్నిక‌ల‌పై చ‌ర్చ జ‌రుగుతున్న వేళ వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. విశాఖపట్నంలో వైసీపీ నూత‌న కార్యాలయాన్ని పార్టీ నేత‌ల‌తో క‌లిసి విజ‌య‌సాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ...

రైతు పోరు.. వైసీపీ నేతలపై పోలీసుల ఆంక్షలు

రైతు పోరు.. వైసీపీ నేతలపై పోలీసుల ఆంక్షలు

పోలీసుల ఆంక్ష‌లు, అరెస్టుల న‌డుమ రైతుల ప‌క్షాన వైసీపీ నేత‌ల పోరాటం కొన‌సాగుతోంది. అన్న‌దాత‌ సమస్యలపై పోరాటానికి సిద్ధ‌మైన‌ వైసీపీ నేత‌ల‌ను పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకుంటున్నారు. క‌లెక్ట‌ర్ల‌కు వినతిపత్రం అందించేందుకు ఇంటి నుంచి ...