farmers protest
బల్క్ డ్రగ్ ఉద్యమకారుడు విడుదల.. హోంమంత్రిపై ఫైర్
బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా ఉద్యమించిన సీపీఎం నేత అప్పలరాజు కోర్టు ఆదేశాల మేరకు 45 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. ఎలాంటి నేరం చేయకుండానే అప్పలరాజుపై అక్రమంగా పీడీ యాక్ట్ ...
Amaravati: ‘World‑Class Megacity’ to ‘Municipality’.. Many faces of Chandrababu’s Capital Narrative
Criticism is intensifying that Chief Minister Chandrababu Naidu has turned Amaravati into a capital of contradictions. Over the years, he has alternated between projecting ...
భోగాపురం లో రైతుల ఇళ్ల తొలగింపు.. రైతుల ఆందోళన
విజయనగరం (Vizianagaram) జిల్లాలోని భోగాపురం (Bhogapuram) మండలం బైరెడ్డి పాలెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో రైతుల ఇళ్ల తొలగింపు (Demolition of Farmers’ Houses) తీవ్ర గందరగోళానికి దారి ...
“హలో ఇండియా.. ఒకసారి ఏపీ వైపు చూడు” – వైఎస్ జగన్ ట్వీట్ సంచలనం
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ప్రస్తుతం రైతులు (Farmers) ఎదుర్కొంటున్న తీవ్రమైన ఇబ్బందులపై మాజీ సీఎం (Former CM) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ ...
మాజీ సీఎం పర్యటనపై ఆంక్షలు.. రైతులు, వైసీపీ నేతలకు వార్నింగ్
కృష్ణా జిల్లాలో నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రాజకీయ వేడి రగుల్చుతోంది. మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంటల నష్టాన్ని పరిశీలించడానికి జగన్ పర్యటనకు సిద్ధమవుతుండగా, పోలీసులు భారీ స్థాయిలో ...
Why North Andhra Roared.. Neglect, Loot, and Betrayal by the Coalition Govt
In backward North Andhra, the YS Jagan government had initiated historic plans in education, healthcare, and infrastructure. But in just 16 months, the coalition ...
ఆంక్షల నడుమ YCP ‘అన్నదాత పోరు’
రాష్ట్రంలో యూరియా కొరతతో పాటు పలు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ‘అన్నదాత పోరు’కి పిలుపునిచ్చింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిరసనలు తెలపనున్నారు. ...
రాత్రి గుట్టుగా యూరియా తరలింపు.. రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న రైతులు
అసలే సరిపడా యూరియా అందక, ఆ చాలీచాలని యూరియా కోసం గంటల తరబడి క్యూలైన్లో వేచి చూస్తూ రైతులు అవస్థలు పడుతుండగా, కృష్ణా జిల్లాలో పీఏసీఎస్ నుంచి రాత్రివేళ యూరియా తరలింపు వ్యవహారం ...
అన్నదాతకు ఆక్రోశం.. గ్రోమోర్ షాపుపై రాళ్ల దాడులు
వ్యవసాయం ఆధారిత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యూరియా సమస్య రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి సొసైటీ కార్యాలయాలు, మన గ్రోమోర్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ, ...
బషీర్బాగ్ మారణహోమానికి 25 ఏళ్లు..
ఇదే రోజు, సరిగ్గా 25 ఏళ్ల కిందట.. అంటే 2000 సంవత్సరం ఆగస్టు 28న నేడు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షుడిగా, విభజిత ఏపీ సీఎం(AP CM)గా ఉన్న ...















