Durga Temple
దుర్గమ్మ భక్తులకు మంత్రి లోకేశ్ క్షమాపణలు
విజయవాడ శ్రీ కనకదుర్గ భక్తులకు మంత్రి నారా లోకేశ్ క్షమాపణలు చెప్పారు. దుర్గగుడి వద్ద తాగునీటి సమస్య నెలకొంది. దీంతో భక్తులు వీడియో రూపంలో రికార్డ్ చేసి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ ...
భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిట
భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. గడచిన మూడు రోజుల్లో రెండు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 8 లక్షల లడ్డూలను విక్రయించారు. ...