Development
2029లో కూడా మోడీకి మద్దతిస్తాం.. – మీడియా చిట్చాట్లో లోకేష్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో గంజాయి (Ganja) వాడకం తగ్గిందని ఢిల్లీ (Delhi) వేదికగా ఏపీ మంత్రి నారా లోకేష్చె(Nara Lokesh)ప్పారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన పలు అంశాలను వివరించారు. ఏపీలో సంక్షేమ ...
YSR and YSJ: Champions of Humane Governance
While the late YSR infused humanity into governance, earning a lasting place in people’s hearts, his son, YS Jagan Mohan Reddy, advanced his vision ...
సరిహద్దు రాష్ట్రానికి కీలక కనెక్టివిటీ, భద్రతకు బలం!
దేశంలో మరో రాష్ట్రం ప్రధాన రైల్వే నెట్వర్క్తో అనుసంధానించబడింది. ప్రధానమంత్రి ‘కనెక్ట్ నార్త్ ఈస్ట్’ మిషన్ కింద మిజోరం రాష్ట్రం ఇప్పుడు భారతీయ రైల్వే మ్యాప్లో చేరింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా మిజోరం ...
ప్రభుత్వం కీలక నిర్ణయం..15 రోజులకోసారి కేబినెట్ సమావేశం
తెలంగాణ సర్కార్ (Telangana Government) ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు (Cabinet Meetings) నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) నిర్ణయించారు. విధానపరమైన ...
సీఎం పింఛన్ల పంపిణీ.. ఈ నెల బాపట్ల జిల్లాలో…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇవాళ బాపట్ల జిల్లా (Bapatla District)లో పర్యటించనున్నారు. సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా బాపట్ల జిల్లా పరిధిలోని కొత్త గొల్లపాలెం (Kotta Gollapalem) లో ...
Unpacking the Amaravati Tenders
Introduction A significant issue has come to light in the tender process for Amaravati’s capital construction projects, revealing alleged misconduct by senior leaders working ...
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. సీఐఐ సదస్సులో సీఎం రేవంత్
హైదరాబాద్ హైటెక్ సిటీలోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం ఘనంగా ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరై కీలక ప్రసంగం చేశారు. సీఎం మాట్లాడుతూ.. ఉద్యోగ ...
ఈనెల 8న విశాఖలో మోదీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతారు. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ...
మున్సిపాలిటీ పెట్రోల్ బంకులు.. ఉపాధికి కొత్త మార్గం
మున్సిపాలిటీల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రూ. కోటి 95 లక్షల వ్యయంతో నిర్మించిన పెట్రోల్ బంకును ఆయన ప్రారంభించారు. ఈ ...
జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు పవన్ వార్నింగ్
కలెక్టర్ల సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్లు ఇచ్చారు. ముఖ్యంగా, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక విధానంలో జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తీసుకోవడం తథ్యం అని హెచ్చరించారు. సీఎం ...