Delhi Politics
BJP vs AIMIM: రోడ్డుపై నమాజ్.. ముదురుతున్న వివాదం
ఈద్ (Eid) ప్రార్థనలపై మరోసారి రాజకీయ పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ (BJP) నేతలు రోడ్డుపై నమాజ్ (Namaz) చేయడం తగదని వ్యాఖ్యలు చేయగా, AIMIM పార్టీ దీనిపై తీవ్రంగా ...
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. బీజేపీ, ఆప్ ప్లేసులు తారుమారు
ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) సమావేశాలు నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. 27 ఏళ్ల తర్వాత తొలిసారిగా బీజేపీ (BJP) అధికార పక్షంగా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రతిపక్షంగా కూర్చోనున్నాయి. ...
ఢిల్లీ సీఎంపై వీడిన ఉత్కంఠ.. BJP కీలక నిర్ణయం
ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi CM) పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ శాసనసభాపక్షం రేఖా గుప్తా(Rekha Gupta)ను ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. కాసేపటి క్రితం బీజేపీ(BJP) అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. రేఖా గుప్తా ...
ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా..? నేడు కీలక ప్రకటన
ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అన్న ప్రశ్నకు బీజేపీ హైకమాండ్ ఇవాళ సమాధానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా పేరు దాదాపు ఖరారైనట్లు ...
ఢిల్లీకి మరోసారి మహిళా సీఎం? ఆసక్తికర పరిణామాలు
ఢిల్లీలో మరోసారి మహిళ ముఖ్యమంత్రి (Woman CM)గా నియమితులవుతారా? బీజేపీ అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. బీజేపీ (BJP)లోని పలువురు నాయకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు ...
ఢిల్లీ సచివాలయం సీజ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చేతులెత్తేసింది. ఢిల్లీ ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపారు. ఈ ఎన్నికల్లో ఆప్ కేవలం 22 స్థానాలకు పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ ...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. లీడ్లో బీజేపీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచి భారతీయ జనతా పార్టీ తన ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఉదయం 9.30 గంటలకు బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ...
ఢిల్లీలో హైడ్రామా.. కేజ్రీవాల్ ఇంటికి ACB బృందం
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. పోలింగ్ పూర్తయినప్పటికీ రాజకీయ విమర్శల వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి ఏసీబీ బృందం వచ్చింది. ...
ఎన్నికల హీట్.. సీఎం అతిషిపై బీజేపీ నేత సంచలన ఆరోపణలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆప్-బీజేపీ మధ్య రాజకీయ మాటల యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలో బీజేపీ నేత రమేష్ బిదూరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అతిషి తల్లిదండ్రులు పార్లమెంట్పై ...
కేజ్రీవాల్ కాన్వాయ్పై దాడి.. ఆతిశీ సంచలన ఆరోపణ
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ మరియు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగిన విషయం సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై ఢిల్లీ మంత్రి ఆతిశీ ...