Death
కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత
తెలంగాణ (Telangana) రాజకీయాల్లో విషాదం నింపుతూ, చేవెళ్ల (Chevella) మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి (Konda Lakshma Reddy) (84) సోమవారం ఉదయం ఆరు గంటలకు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ...
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్లో విషాదం..బిస్మిల్లా జన్ షిన్వారీ కన్నుమూత
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ (Afghanistan Cricket)లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆ దేశ అంతర్జాతీయ అంపైర్ (International Umpire) బిస్మిల్లా జన్ షిన్వారీ (Bismillah Jan Shinwari) 41 సంవత్సరాల చిన్న వయసులోనే కన్నుమూశారు. ...
చల్లపల్లి జమీందార్ వారసుడు కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ రంగంలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. మచిలీపట్నం (Machilipatnam) మాజీ ఎంపీ, చల్లపల్లి (Challapalli) జమీందారీ (Zamindari) వారసుడు (Heir) యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ (Yarlagadda Ankinidu Prasad) ...
వరల్డ్ ఓల్డెస్ట్ ఉమెన్ మృతి
ప్రపంచంలో అత్యధిక వయస్సు కలిగిన మహిళగా గుర్తింపు పొందిన ఇనా కెనబారో లూకాస్ (Inah Canabarro Lucas) తుదిశ్వాస విడిచారు (Passed Away). ఆమె వయసు 116 సంవత్సరాలు. బ్రెజిల్ (Brazil) దేశానికి ...
వృద్ధాశ్రమంలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి, 9 మందికి గాయాలు
ఫ్రాన్స్లోని వాల్-డి’ఓయిస్ ప్రావిన్స్లోని ఒక వృద్ధాశ్రమంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వారి వయస్సు 68, 85, 96 సంవత్సరాలుగా గుర్తించారు. ఈ ప్రమాదం వల్ల మరో తొమ్మిది మంది ...
వేద విద్యార్థుల మృతికి వైఎస్ జగన్ సంతాపం
రోడ్డు ప్రమాదంలో వేద విద్యార్థులు మృతిచెందడంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక రాయ్చూర్ జిల్లా సింధనూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ...
వైఎస్ కుటుంబంలో విషాదం.. అభిషేక్ రెడ్డి మృతి
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైఎస్ జగన్ బంధువు, వైసీపీ నేత వైఎస్ అభిషేక్ రెడ్డి గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స ...
శ్రీవారి భక్తుల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతిచెందడంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ ...
అభిమానుల మృతి.. పరిహారం ప్రకటించిన పవన్, దిల్రాజు
రాజమండ్రిలో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్కు హాజరై తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మృతిచెందారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన ఇద్దరు అభిమానులు మణికంఠ, చరణ్ ...














