Crime Investigation
పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
పల్నాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ పై సాగుతున్న విచారణలో పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ ...
‘డిజిటల్ అరెస్టు’ ముఠా గుట్టురట్టు.. శభాష్ భీమవరం పోలీస్
డిజిటల్ అరెస్ట్ (Digital Arrests)ల పేరుతో సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) కొత్త దోపిడీకి తెరతీశారు. అమాయకులను బురిడీ కొట్టించి కోట్ల రూపాయలు దోచుకుంటున్న ముఠాను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీస్లు ...
“గుర్తులేదు.. మరిచిపోయా”.. ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవి (ImmadI Ravi) కేసు తవ్వే కొద్దీ కొత్త మలుపులు తిరుగుతూనే ఉంది. గత రెండ్రోజులుగా పోలీసులకు పూర్తిగా సహకరించాడు. మూడో రోజు ...
సతీష్ కుమార్ మృతి కేసు.. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు
తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారుడు మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి ఆంధ్రప్రదేశ్లో దుమారం రేపుతోంది. సతీష్ కుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈ ఘటన రాజకీయరంగంలో ఉద్రిక్తతను రేపుతోంది. ప్రతిపక్ష ...
టీటీడీ పరకామణి కేసులో కీలక వ్యక్తి అనుమానాస్పద మృతి
తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam)లో పరకామణి అక్రమాల కేసు (Parakamani Illegalities Case)లో ఫిర్యాదుదారుడిగా ఉన్న మాజీ ఏవీఎస్ఓ, ప్రస్తుత రైల్వే రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ (Satish Kumar) ...
ఆన్లైన్ గేమింగ్కు కానిస్టేబుల్ బలి.. రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ అనే వ్యసనం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. ఈసారి ఆ బాధితుడు సామాజిక భద్రత కోసం పనిచేసే పోలీస్ కానిస్టేబుల్. సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి ...
ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం
ఆయేషా మీరా (Ayesha Meera) హత్య కేసు (Murder Case)లో మరోసారి సంచలన పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ(CBi) తమకు నివేదిక ఇవ్వడం లేదంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు ...
షాకింగ్.. ట్రావెల్ బ్యాగులో యువతి మృతదేహం..
హైదరాబాద్ (Hyderabad) బాచుపల్లి (Bachupally) ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రెడ్డీస్ ల్యాబ్ (Reddy’s Lab) సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో ఓ ట్రావెల్ బ్యాగు (Travel Bag) కనిపించడం స్థానికులను ...
ఏలూరులో దారుణం.. అర్ధరాత్రి మహిళపై పెట్రోల్ పోసి హత్య
ఏలూరు జిల్లా (Eluru district) లోని వెన్నవల్లివారిపేట (Vennavallivaripeta) లో దారుణ ఘటన జరిగింది. అర్ధరాత్రి ఓ మహిళను దారుణంగా హత్యచేశారు. చిట్టీల వ్యాపారం చేస్తున్న రమణమ్మ (Ramannamma) (65)పై దుండగులు పెట్రోల్ ...















