Cricket Controversy
సంజూ శాంసన్కు అన్యాయం జరిగిందా?
భారత క్రికెటర్ సంజూ శాంసన్ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేరళ MP శశి థరూర్ ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు. శాంసన్ కెరీర్ను నాశనం చేస్తున్నారని, ఈ ...
సంజూ శాంసన్పై BCCI గుర్రు
విజయ్ హజారే ట్రోఫీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దూరమైన సంజూ శాంసన్పై BCCI ఆగ్రహంతో ఉంది. ఈ విషయంపై త్వరలో విచారణ జరిపే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ...
కమిన్స్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానుల ఆగ్రహం
భారత్-ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా రెండో టెస్టు ప్రారంభమైంది. శుక్రవారం ఆస్ట్రేలియా క్రికెటర్లు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ గురించి ఒక్క మాటలో వివరణ ఇవ్వాలని క్రికెటర్లను యాంకర్ ...









