Corruption

టీడీపీ ఎమ్మెల్యే అవినీతిని ఆధారాల‌తో స‌హా నిరూపిస్తా.. - జ‌నసేన నేత‌

కొలికపూడి అవినీతిని ఆధారాల‌తో స‌హా నిరూపిస్తా.. – జ‌నసేన నేత‌

కూట‌మి నేత‌ల మ‌ధ్య విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేపై జ‌న‌సేన నేత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అవినీతిని ప‌క్కా ఆధారాల‌తో నిరూపిస్తాన‌ని చేసిన ఛాలెంజ్ రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ...

క్రిమిన‌ల్ కేసుల్లో టీడీపీదే ఫ‌స్ట్ ప్లేస్‌.. ఏడీఆర్ సంచ‌ల‌న స‌ర్వే

క్రిమిన‌ల్ కేసుల్లో టీడీపీదే ఫ‌స్ట్ ప్లేస్‌.. ఏడీఆర్ సంచ‌ల‌న స‌ర్వే

దేశ వ్యాప్తంగా ఎంపీలే కాక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఎమ్మెల్యేలలో ఎందరు నేరచరితులు ఉన్నారో తెలుసా..? ఆ లెక్కలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) తన నివేదిక ద్వారా అందించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన‌ 134 ...

ఏపీలో సంచ‌ల‌నం.. కాంట్రాక్ట్ ఉద్యోగాల‌కు వేలంపాట‌

ఏపీలో సంచ‌ల‌నం.. కాంట్రాక్ట్ ఉద్యోగాల‌కు వేలంపాట‌

ఇటీవ‌ల ఏపీలో వింత వింత సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు బెల్ట్ షాపుల కోసం ల‌క్ష‌ల్లో జ‌రిగిన వేలాలు ఇప్పుడు ఉద్యోగాల‌ వ‌ర‌కు చేరాయి. ప్ర‌తిభ‌, ప‌నిత‌నంతో లేదంటే ఎవ‌రైనా ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ ...

శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద‌ ఆటో డ్రైవర్ల దందా.. భ‌క్తుల ఆగ్ర‌హం

శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద‌ ఆటో డ్రైవర్ల దందా.. భ‌క్తుల ఆగ్ర‌హం

ప్ర‌సిద్ధ పుణ్యక్షేత్రం తిరుమ‌లలో ఇటీవ‌ల జ‌రుగుతున్న విష‌యాలు భ‌క్తుల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. నిన్న శ్రీ‌వారి మాడ వీధుల్లో ఓ వ్య‌క్తి త‌ప్ప‌తాగి ర‌చ్చ చేసిన వీడియో బ‌య‌ట‌ప‌డ‌గా, నేడు శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద ...

ప్ర‌భుత్వ అధికారులపై మధుయాష్కీ సంచలన ఆరోపణలు

ప్ర‌భుత్వ అధికారులపై మధుయాష్కీ సంచలన ఆరోపణలు

కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ ప్రభుత్వ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో కీలకంగా ఉన్న అధికారులు ఇప్పటికీ కొనసాగుతూ, ప్రతిపక్ష పార్టీలతో ...

ప‌వ‌న్‌, చిరంజీవిపై కేఏ పాల్ కీల‌క వ్యాఖ్య‌లు

ప‌వ‌న్‌, చిరంజీవిపై కేఏ పాల్ కీల‌క వ్యాఖ్య‌లు

మెగా స్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మోసగించే ప్యాకేజీ స్టార్లను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. “మీరు మెగా ...

దావోస్‌లో రూ.37 కోట్లు ఖర్చుపై అవినీతి ఆరోపణలు

దావోస్‌లో రూ.37 కోట్ల ఖర్చుపై అవినీతి ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) 2025 కార్యక్రమం కోసం దాదాపు రూ.37 కోట్లు ఖర్చు వెనుక అవినీతి ఆరోపణలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (APEDB) ...

రాష్ట్రం లంచాల‌కు అడ్డాగా మారింది.. – రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో లంచాలు ఊపందుకున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక‌ రాష్ట్రం లంచాలకు అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు అధికారులు లంచాలు తీసుకోవడం తీవ్ర క‌ల‌క‌లం ...

ముడా స్కామ్‌లో కొత్త మలుపు.. సీఎం సిద్ధరామయ్య సతీమణి ఆస్తులపై ఈడీ చర్య

ముడా స్కామ్‌లో కొత్త మలుపు.. సీఎం సిద్ధరామయ్య సతీమణి ఆస్తులపై ఈడీ చర్య

కర్ణాటక రాష్ట్రంలో సంచలనం రేపిన మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూకుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక నిర్ణయం తీసుకుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం, సీఎం సిద్ధరామయ్య ...

‘ఎన్నికలంటేనే భయమేస్తోంది’ - మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

‘ఎన్నికలంటేనే భయమేస్తోంది’ – మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జ‌రిగి దశాబ్దం గడుస్తున్నా సమస్యలు అలాగే ఉండిపోయాయని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ ...