Congress
నేడు కాంగ్రెస్ కొత్త కార్యాలయం ‘ఇందిరా భవన్’ ప్రారంభం
కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’ను ఈరోజు (జనవరి 15) పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గ్రాండ్గా ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. గత ...
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట
సావర్కర్ పరువు నష్టం కేసులో లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీకి పూణే ప్రత్యేక కోర్టు భారీ ఊరటనిచ్చింది. ఈ కేసులో కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసి తదుపరి ...
ఢిల్లీ ఎన్నికలు: ‘ఆప్’కు అఖిలేష్ మద్దతు, షాక్లో కాంగ్రెస్
ఢిల్లీలోని అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించిన కొద్ది సేపటికే ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వార్తతో కాంగ్రెస్ ఒక్కసారిగా షాక్కు గురైంది. ఇండియా కూటమిలో భాగమైన సమాజ్వాదీ ...
కేటీఆర్కు బిగ్ షాక్.. క్వాష్ పిటిషన్ కొట్టివేత
ఫార్ములా-ఈ కార్ రేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎదురుదెబ్బ తగిలింది. ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసు ...
మంచి అవకాశాన్ని కేసీఆర్ చేజార్చుకుంటున్నారా..?
తెలంగాణలో రైతు భరోసా పథకం ప్రస్తుతం రాజకీయ వాదనలకు కేంద్రంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ. 12,000 అందించేందుకు సిద్ధమని చెప్పింది. ఎన్నికలకు ముందు రూ. 15,000 ఇవ్వాలని హామీ ...
బీజేపీ, కాంగ్రెస్ల రహస్య పొత్తు.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణ
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణ చేశాడు. ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగుతుంది ఆప్. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు కేజ్రీవాల్. ...
సోనియాపై జేపీ నడ్డా సంచలన ఆరోపణలు
ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మాణం విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు మధ్య రాజకీయం తీవ్రంగా మారింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు స్మారకం నిర్మించే అంశంపై రెండు పార్టీల మధ్య విమర్శలు ...
ఢిల్లీలో ఎన్నికల శంఖారావం.. 29న మోదీ ర్యాలీ
ఈనెల 29న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఢిల్లీలో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశం దృష్టంతా మోదీ ర్యాలీపైనే ఉంది. ఇప్పటికే అధికార ...
రోడ్లు ‘ప్రియాంక గాంధీ బుగ్గల్లా నున్నగా’ మారుస్తా.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నేతల వ్యాఖ్యలు హద్దు మీరుతున్నాయి. ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంకగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ...