Congress
కంగ్రాట్స్.. రాహుల్గాంధీపై కేటీఆర్ సెటైర్లు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి బీజేపీ హవా కొనసాగుతుంది. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కూడా సాధించలేకపోయింది. దీంతో కాంగ్రెస్ అగ్రనేత ...
కాంగ్రెస్కు షాక్.. వైసీపీలో చేరిన శైలజానాథ్
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరారు. శుక్రవారం తన అనుచరులతో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి శైలజానాథ్ ...
తీన్మార్ మల్లన్నకు షాక్.. మండలి ఛైర్మన్కు ఫిర్యాదు
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మల్లన్న వ్యాఖ్యలపై రోజుకో ఫిర్యాదు వెలుగుచూస్తోంది. కరీంనగర్ రెడ్డి ఐక్య సంఘం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, ...
తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు.. కాంగ్రెస్ సీరియస్
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కుమార్కు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీసీ కులగణన సహా ఇతర అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ...
కేజ్రీవాల్తో పొత్తుపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలలో మార్పులు, మలుపులు సహజం. గత లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) – కాంగ్రెస్ కలసి పోటీచేసినప్పటికీ, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయం వచ్చేసరికి వారి మార్గాలు పూర్తిగా భిన్నంగా ...
నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన బాట పట్టనున్నారు. మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు ప్రచారానికి మరింత దన్ను ...
కేంద్ర బడ్జెట్పై హరీష్రావు ఆగ్రహం
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్రావు స్పందించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని విమర్శించారు. 2024లో ఆంధ్రప్రదేశ్ కోసం, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ ...
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువకుడి మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ (Hyderabad) వాసి దుర్మరణం చెందాడు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్కు చెందిన మహమ్మద్ వాజిద్ (Wajid) రోడ్డు ప్రమాదం(Road Accident)లో ప్రాణాలు ...
వారు తప్పుకుంటే మోడీ సర్కార్ పడిపోతుంది.. – ఖర్గే
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ తమకు 400 సీట్లు వస్తాయని చెప్పినట్లు గుర్తుచేశారు. కానీ, నిజానికి ...
బండి సంజయ్ క్షమాపణ చెప్పాల్సిందే.. – మహేశ్ గౌడ్ డిమాండ్
తెలంగాణ బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇటీవల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి ...