Congress
ప్రభుత్వ అధికారులపై మధుయాష్కీ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ ప్రభుత్వ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో కీలకంగా ఉన్న అధికారులు ఇప్పటికీ కొనసాగుతూ, ప్రతిపక్ష పార్టీలతో ...
సోనియాకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
కాంగ్రెస్ అగ్రనాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం పొత్తికడుపు సంబంధిత సమస్య కారణంగా ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. ఆస్పత్రి వర్గాల ప్రకారం, సోనియా గాంధీ ...
బీసీలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ విఫలం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్ని రంగాలకు హామీలు ఇచ్చినప్పటికీ, వాటిని నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ ...
భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి.. – మహేష్గౌడ్ సంచలన కామెంట్స్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఐదేళ్లు రేవంత్రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి బీసీ (బ్యాక్వర్డ్ క్లాస్) నేత ...
ఈవీఎంల డేటా తొలగించొద్దు.. – సుప్రీంకోర్టు కీలక ఆదేశం
ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎం(Electronic Voting Machines)లలో నిక్షిప్తమైన డేటాను తొలగించవద్దని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్(EC)కు స్పష్టం చేసింది. హర్యానా రాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) మరియు కాంగ్రెస్ ...
కాంగ్రెస్ హనీమూన్ పిరియడ్ అయిపోయింది.. – కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందిస్తామని మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక మోసం చేసిన కాంగ్రెస్ హనీమూన్ పిరియడ్ ...
మళ్లీ వాళ్లదే అధికారం? బండ్ల గణేష్ ట్వీట్ కలకలం
సినీ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ (Bandla Ganesh) మరోసారి తన ట్వీట్(Tweet)తో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారారు. సినిమాలతో పాటు రాజకీయాలపై కూడా తరచుగా స్పందించే బండ్ల గణేష్, తాజాగా ...
కాంగ్రెస్తో పొత్తు లేదు.. మమతా కీలక ప్రకటన
పశ్చిమ బెంగాల్లో 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లుగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్లు వాదనలతో ఉన్నా.. ఈ విషయంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ...
నీకు 50వేల కంటే ఎక్కువ మెజార్టీ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. – కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఛాలెంజ్ విసిరారు. సీఎం రేవంత్ కొడంగల్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధమవ్వాలని సూచించారు. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ ...
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ డకౌట్
భారతదేశ రాజకీయాల్లో ఎన్నో దశాబ్దాల పాటు అధికారం అనుభవించిన పార్టీ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఓటమిని ఎదుర్కొంటూ, మరోసారి చేతులెత్తేసింది. 70 సీట్లు ఉన్న ...