Congress
నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన బాట పట్టనున్నారు. మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు ప్రచారానికి మరింత దన్ను ...
కేంద్ర బడ్జెట్పై హరీష్రావు ఆగ్రహం
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్రావు స్పందించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని విమర్శించారు. 2024లో ఆంధ్రప్రదేశ్ కోసం, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ ...
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువకుడి మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ (Hyderabad) వాసి దుర్మరణం చెందాడు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్కు చెందిన మహమ్మద్ వాజిద్ (Wajid) రోడ్డు ప్రమాదం(Road Accident)లో ప్రాణాలు ...
వారు తప్పుకుంటే మోడీ సర్కార్ పడిపోతుంది.. – ఖర్గే
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ తమకు 400 సీట్లు వస్తాయని చెప్పినట్లు గుర్తుచేశారు. కానీ, నిజానికి ...
నేడు కాంగ్రెస్ కొత్త కార్యాలయం ‘ఇందిరా భవన్’ ప్రారంభం
కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’ను ఈరోజు (జనవరి 15) పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గ్రాండ్గా ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. గత ...
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట
సావర్కర్ పరువు నష్టం కేసులో లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీకి పూణే ప్రత్యేక కోర్టు భారీ ఊరటనిచ్చింది. ఈ కేసులో కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసి తదుపరి ...
ఢిల్లీ ఎన్నికలు: ‘ఆప్’కు అఖిలేష్ మద్దతు, షాక్లో కాంగ్రెస్
ఢిల్లీలోని అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించిన కొద్ది సేపటికే ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వార్తతో కాంగ్రెస్ ఒక్కసారిగా షాక్కు గురైంది. ఇండియా కూటమిలో భాగమైన సమాజ్వాదీ ...
కేటీఆర్కు బిగ్ షాక్.. క్వాష్ పిటిషన్ కొట్టివేత
ఫార్ములా-ఈ కార్ రేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎదురుదెబ్బ తగిలింది. ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసు ...















బండి సంజయ్ క్షమాపణ చెప్పాల్సిందే.. – మహేశ్ గౌడ్ డిమాండ్
తెలంగాణ బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇటీవల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి ...