CM Revanth Reddy
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఉదయాన్నే ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్. డీ. కుమారస్వామితో సమావేశం జరపనున్నారు. ...
కొండపోచమ్మ రిజర్వాయర్లో పడి ఐదుగురు యువకులు మృతి
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ సందర్శనకు వచ్చిన ఐదుగురు యువకులు మృత్యువాతపడ్డారు. సెల్ఫీ సరదా యువకుల కుటుంబాల్లో విషాదఛాయలు నింపింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన ఏడుగురు యువకులు ఇవాళ ఉదయం కొండపోచమ్మ ...
ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం -నేడు సీఎం సమీక్ష
ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం అధ్యక్షతన ఈరోజు ఉదయం సచివాలయంలో సమావేశం జరగనుంది. ముఖ్యమైన అధికారులతో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ...
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వాయిదా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈనెల 13న ఆయన ఆస్ట్రేలియాకు వెళ్లి 16న స్విట్జర్లాండ్లో జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనాల్సి ఉంది. కానీ, ...
ఫార్ములా ఈ- రేస్ కేసు.. ‘HMDA’తో సీఎం రేవంత్ కీలక సమావేశం
ఫార్ములా ఈ-కారు రేస్ కేసు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి HMDA ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ ...
ఆ యాంకర్కు సీఎం పేరు తెల్వదా..? – ఎంపీ కిరణ్ మండిపాటు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరు మరిచిపోయిన యాంకర్పై నోరుపారేసుకున్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి. కార్యక్రమానికి హోస్ట్గా చేసేముందు ఇచ్చే కాగితంలో ఉన్న పేరు కూడా చదవడం రాదా.. ఆ యాంకర్కు ...
రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయిన మరో హీరో.. వీడియో వైరల్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ఓ టాలీవుడ్ హీరో కమ్ యాంకర్ మరిచిపోయి తప్పుగా పలికాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా ...
రైతు భరోసా కోసం సాగు యోగ్యత కీలకం.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
రాష్ట్రంలో వ్యవసాయ భూముల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి ఎకరాకు రూ.12 వేలు చొప్పున సహాయం అందించడమే ఈ పథకం లక్ష్యం. ...
బాబు బనకచర్ల ప్రకటన.. తెలంగాణ, ఏపీ మధ్య చిచ్చు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన ఓ ప్రకటన తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చురేపింది. గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు చంద్రబాబు గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును ఇటీవల ప్రకటించడమే కాకుండా పవర్ పాయింట్ ...