CM Chandrababu Naidu
‘ప్రాణనష్టం జరగొద్దని ఆదేశించా’ – సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను వణికించిన మొంథా తుఫాన్ (Montha Cyclone) ప్రభావాన్ని ముఖ్యమంత్రి (Chief Minister) నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్వయంగా పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా కోనసీమ, గోదావరి, ప్రకాశం ...
ఏపీకి పూర్వోదయ నిధులు కేటాయించండి
ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రితో భేటీ అయిన ...
దుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి
దేశ ఉపరాష్ట్రపతి (Vice President) సీపీ రాధాకృష్ణన్ (C.P.Radhakrishnan) కుటుంబ సమేతంగా విజయవాడ (Vijayawada) శ్రీకనకదుర్గ (Sri Kanaka Durga) అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి అర్చకులు పూర్ణకుంభంతో ఘన ...
‘నేను చెప్పాను కానీ, మీరు ఫాలో కాలేదు’ – యూరియాపై సీఎం రియాక్షన్
సచివాలయంలోని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు యూరియా సమస్యపై స్పందించారు. యూరియా కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అంగీకరించిన ఆయన, సరైన ప్రణాళిక లేకపోవడమే సమస్యకు కారణమని వ్యాఖ్యానించారు. “మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. ...
అనంతపురంలో కూటమి భారీ సభ.. లోకేష్ దూరం
కూటమి ప్రభుత్వం నేడు అనంతపురంలోని ఇంద్రప్రస్థ నగర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ పేరిట జరుగుతున్న ఈ సభలో 15 నెలల్లో తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి ...
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. 40 అంశాలతో అజెండా
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (State Cabinet Meeting) ప్రారంభమైంది. ఈసారి సమావేశం దాదాపు 40 అంశాలతో విస్తృత అజెండాపై ...
ఆంధ్ర, తెలంగాణ నీటి వివాదంపై ముగిసిన భేటీ
పోలవరం-బనకచర్ల (Polavaram-Banakacharla)పై కేంద్ర జలశక్తి శాఖ (Central Jal Shakti Ministry) మంత్రి సి.ఆర్. పాటిల్ (C.R. Patil) నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రుల (Chief ...













