Chandrababu Naidu
రిజక్టెడ్ కంపెనీతో మళ్లీ ఒప్పందమా..? – యాక్సిస్తో ఒప్పందంపై సీపీఎం ఫైర్
యాక్సిస్ (Axis) తో కూటమి ప్రభుత్వం (Coalition Government) చేసుకున్న ఒప్పందంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తక్షణమే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలన్న డిమాండ్లు తీవ్రమయ్యాయి. రాష్ట్ర రైతాంగం అవసరార్థం విద్యుత్ యూనిట్ ...
అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు – ‘కూటమి’పై జగన్ ఫైర్
రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కనీస మద్దతు ధరలు (Minimum Support Prices – MSP) లభించక రైతులు (Farmers) రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని వైసీపీ (YSRCP) అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి (Former ...
Amaravati Reconstruction Begins Today with PM Modi’s Visit
The reconstruction of Amaravati, Andhra Pradesh’s capital city, officially begins today (May 2), with Prime Minister Narendra Modi laying the foundation stone for several ...
అమరావతి పునర్నిర్మాణం.. నేడు ఏపీకి ప్రధాని మోడీ
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి పునర్నిర్మాణం (Amaravati Reconstruction) నేడు (మే 2) ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్లో (Andhra ...
సీఎం నెల్లూరు పర్యటనలో విషాదం…. ఒకరు మృతి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఇవాళ నెల్లూరు జిల్లా (Nellore district) ఆత్మకూరు ప్రాంతంలో పర్యటించారు. 1వ తేదీ కావడంతో ప్రతినెల ...
సింహాచల విషాదం.. కాంట్రాక్టర్ సంచలన నిజాలు (Video)
విశాఖపట్నం (Visakhapatnam) లోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం (Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy Temple) లో గోడ (Wall) కూలి ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారు. ...
అప్పటి నుంచి అపశృతులు, దుర్ఘటనలే.. – వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సింహాచలం దుర్ఘటనకు ముమ్మాటికీ ప్రభుత్వానిదే బాధ్యత అని, ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ...
ఇంకోసారి ఇలాంటి ఘటన జరగకూడదు – సీఎం చంద్రబాబు
సింహాచలం ఆలయం (Simhachalam Temple) లో జరిగిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పందించారు. ఈ ఘటనపై ఉండవల్లి (Undavalli) నివాసంలో ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష (Review) నిర్వహించిన ఆయన, ఘటన వెనుక ...
ఒక్కో నియోజకవర్గం నుంచి 1500 మంది.. – జగన్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ జిల్లా అధ్యక్షులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్ (YSRCP Central Office, Tadepalli) లో జరిగిన ఈ కార్యక్రమంలో ...
రాజ్యసభ అభ్యర్థిగా పాకా నామినేషన్
ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా ఏపీ బీజేపీ (AP BJP) క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ (Paka Venkata Satyanarayana) మంగళవారం నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. వైసీపీ మాజీ నేత ...















ఇకపై ‘దొరసాని’ని చూస్తారు – కవితపై బీజేపీ ఎంపీ సెటైర్లు