Chandrababu Naidu
జమిలి ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
పులివెందుల పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కష్టాలు శాశ్వతం కావు. కష్టాల సమయంలో ...
ఏపీకి కొత్త సీఎస్, డీజీపీలు.. కీలక నిర్ణయాల దశలో ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (C.S.), డీజీపీ (Director General of Police) నియామకానికి రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ...
ఈనెల 27న ‘కరెంటు చార్జీల బాదుడుపై వైసీపీ పోరుబాట’
ఏపీలో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ప్రతిపక్ష వైసీపీ కూటమి ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైంది. విద్యుత్ చార్జీల పెంపుదల ద్వారా ప్రజలపై రూ.15,485 కోట్ల భారాన్ని మోపడం దుర్మార్గమని వైసీపీ నేతలు తీవ్ర ...
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి?
కొందరు మంత్రుల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎవరు యాక్టివ్గా ఉన్నారు.. ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలుసుకునేందుకు సీఎం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించినట్లు సమాచారం. ఈ సర్వే ...
డ్రగ్స్, ఇప్పటం కూల్చివేతలు అన్నీ అబద్ధాలే.. బాబు, పవన్ క్షమాపణలు చెప్పాలి
వైసీపీ ప్రభుత్వంపై వదంతులు, అపోహలు సృష్టించేలా నిత్యం అసత్యాలను ప్రచారం చేయడం ద్వారానే కూటమి అధికారంలోకి వచ్చిందని వైసీపీ సీనియర్ నేత కనుమూరి రవిచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు ...
చేరిక మళ్లీ వాయిదా.. ఆళ్ల నానిని ఎవరు ఆపుతున్నారు?
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలవడిన తొలినాళ్లలోనే వైసీపీని వీడిన ఆళ్ల నాని, ఆరు నెలలు గడుస్తున్నా ఇతర పార్టీల కండువా కప్పుకునేందుకు సంకోచిస్తున్నారు. టీడీపీకి చేరేందుకు సిద్ధమైన ఆళ్ల నాని తన చేరికను ...
కుప్పంలో టీడీపీ కార్యకర్తల దాష్టీకం.. జగన్ పేరున్న శిలాఫలకం ధ్వంసం
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగిన తాజా సంఘటనపై ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా మండిపడుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. నియోజకవర్గ పరిధిలోని ...
బాబు అవినీతిపై రాష్ట్రం వెలుపలే విచారణ జరగాలి – కాకాణి డిమాండ్
2014-19 మధ్య చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి, అక్రమాలపై నమోదైన కేసులను రాష్ట్రం వెలుపల విచారణ చేస్తేనే నిజాలు నిగ్గుతేలుతాయని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ ...
పల్లాకు మంత్రి పదవి దక్కనుందా?.. చంద్రబాబు నిర్ణయమేంటి..?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకురావడం ...
కూటమి ఎమ్మెల్యే సంచలన నిర్ణయం
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా ఉన్న బెల్ట్ షాపులను ఆయన దగ్గరుండి మూసేయించారు. విద్యార్థులు మత్తుకు బానిస అవుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ...















