Chandrababu Naidu
బాబు ఆలయాలను కూల్చింది మర్చిపోదామా..? బీజేపీ నేతలకు పేర్ని నాని సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఎంపీ పురందేశ్వరి చంద్రబాబు ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి పెర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీపై హిందూ ...
Privatizing medical colleges, a blow to poor people’s health
YSRCP Anakapalli District President and former Minister Gudivada Amarnath, joined by senior YSRCP leaders, inspected the under-construction Government Medical College at Narsipatnam and launched ...
We will fight against privatization of medical colleges: YS JaganSuper Six show a forcible revelry
Tadepalli, Sept 10: Former Chief Minister and YSRCP President YS Jagan Mohan Reddytore into the governance of coalition and exposed the blatant white lies ...
‘అనంత’ సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అనంతపురం (Anantapur)లో జరిగిన ఎన్డీఏ బహిరంగ సభ(NDA Public Meeting)లో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. సూపర్ సిక్స్-సూపర్ హిట్(Super Six-Super Hit) అనే పేరుతో నిర్వహించిన ఈ సభలో రైతులు, మహిళలు, ...
‘కూటమి పాలన ప్రజల కోసమా.. దోపిడీ దారుల కోసమా.?’
రాష్ట్ర రాజకీయాలు, రైతులు (Farmers) పడుతున్న ఇబ్బందులపై వైసీపీ(YSRCP) అధినేత, మాజీ (Former) ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్రంగా స్పందించారు. రైతులు పడుతున్న అవస్థలు, ...
“సూపర్ సిక్స్ – సూపర్ ఫ్లాప్” – షర్మిల సెటైర్లు
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘సూపర్ సిక్స్ (Super Six)’ పథకాన్ని ‘సూపర్ ఫ్లాప్ (Super Flop)’ అని అభివర్ణిస్తూ, దానిని ‘సూపర్ హిట్’ అని ...
కాసేపట్లో వైఎస్ జగన్ ప్రెస్ మీట్.. సర్వత్రా ఆసక్తి
మరికాసేపట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం (Former CM) వైఎస్ జగన్(YS Jagan) ప్రెస్ మీట్ (Press Meet) నిర్వహించనున్నారు. లిక్కర్ కేసు (Liquor Case)లో నలుగురికి బెయిల్(Bail) వచ్చిన ...
ఆంక్షల నడుమ YCP ‘అన్నదాత పోరు’
రాష్ట్రంలో యూరియా కొరతతో పాటు పలు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ‘అన్నదాత పోరు’కి పిలుపునిచ్చింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిరసనలు తెలపనున్నారు. ...
తమిళనాడుకు ఏపీ మట్టి.. యథేచ్ఛగా గ్రావెల్ దందా
ధన దాహం కోసం నేలమ్మను, పచ్చని ఆహ్లాదకరమైన ప్రకృతిని మింగేస్తున్నారు కొందరు అక్రమార్కులు. చిత్తూరు (Chittoor) జిల్లా జీడి నెల్లూరు (J.D.Nellore) నియోజకవర్గంలో గ్రావెల్ దందా (Gravel Mafia) ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. ...
‘జనసేన ఎమ్మెల్యేకు అధికార మదం’.. ఎమ్మార్పీఎస్ నేత ఫైర్
డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ (B. R. Ambedkar) కోనసీమ జిల్లా పి.గన్నవరం జనసేన ఎమ్మెల్యే (Janasena MLA) తీరుపై మాదిగ రిజర్వేషన్ల (Madiga Reservations) పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎమ్మెల్యే ...















