Champions Trophy
ట్రోఫీ మనదే.. కివీస్ను చిత్తుచేసిన భారత్
న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమ్ఇండియా అదరగొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 7 ...
ఇంగ్లండ్ వన్డే జట్టుకి కొత్త సారధి బెన్ స్టోక్స్?
ఇంగ్లండ్ వన్డే జట్టు కొత్త కెప్టెన్గా సీనియర్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ నియమితుడయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలాగే, టీ20 జట్టుకు హారీ బ్రూక్ సారథ్యం వహించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా, ...
Ind vs Aus : నేడు కంగారూలతో కీలక సమరం
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో నేడు కీలక సమరం జరగనుంది. దుబాయ్ వేదికగా భారత్- ఆస్ట్రేలియా(India Vs Australia) జట్లు తలబడనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025(ICC Champions Trophy 2025) సెమీ ఫైనల్ మ్యాచ్ ...
భారత్ అద్భుత విజయం – సెమీస్లో ఆసీస్తో పోరు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్తో జరిగిన కీలక పోరులో భారత జట్టు 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్కు అర్హత సాధించి, ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమైంది. తొలుత ...
ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రముప్పు.. పాక్ ఇంటెలిజెన్స్
పాకిస్తాన్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఉగ్రముప్పు పొంచి ఉందని పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే ఆరు మ్యాచ్లు జరగ్గా, ...
పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది.. భారత్ లక్ష్యం ఎంతంటే..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్-పాకిస్తాన్ (INDvsPAK) దుబాయ్ వేదికగా ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 50 ఓవర్లలో ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే 241 పరుగులు చేసి ...
భారత్ గెలిస్తే పాకిస్థాన్ ఇంటికే..?
ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు క్రికెట్ అభిమానులను ఉత్కంఠలో ముంచిలేపే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్-Aలో కీలకమైన ఈ పోరాటంలో పాకిస్థాన్ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే కివీస్ ...
షమీ అద్భుత ప్రదర్శన.. ఐసీసీ టోర్నీలో కొత్త రికార్డ్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ సూపర్ మ్యాన్లా చెలరేగిపోతున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్పై తన అద్భుత ప్రదర్శన అభిమానులకు మరోసారి రుచిచూపించాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ...
సంజూ శాంసన్కు అన్యాయం జరిగిందా?
భారత క్రికెటర్ సంజూ శాంసన్ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేరళ MP శశి థరూర్ ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు. శాంసన్ కెరీర్ను నాశనం చేస్తున్నారని, ఈ ...