Bus Accident

అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి, పలువురికి గాయాలు

అల్లూరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. 15 మంది మృతి, పలువురికి గాయాలు

అల్లూరి సీతారామ రాజు జిల్లా (Alluri Sitarama Raju District)లోని చింతూరు (Chinturu) ఘాట్ రోడ్‌ (Ghat Road)లో శుక్ర‌వారం ఉదయం భారీ విషాదం చోటుచేసుకుంది. చింతూరు నుంచి మారేడుమిల్లి (Maredumilli) వైపు ...

ఏపీ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరికి మృతి, పలువురికి గాయాలు

ఏపీ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరికి మృతి, పలువురికి గాయాలు

ఆంధ్ర–కర్ణాటక (Andhra–Karnataka) సరిహద్దు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. కడప (Kadapa) నుంచి బెంగళూరుకు (Bengaluru) బయలుదేరిన హరిత ట్రావెల్స్ బస్సు (Haritha Travels Bus) మంగళవారం వేకువజామున ...

ఆ 20 మంది మ‌ర‌ణానికి 'కూట‌మి క‌ల్తీ మ‌ద్య‌మే కార‌ణం'

ఆ 20 మంది మ‌ర‌ణానికి ‘కూట‌మి క‌ల్తీ మ‌ద్య‌మే కార‌ణం’

కర్నూలు (Kurnool) జిల్లా బస్సు ప్రమాదం (Bus Accident) రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, వైసీపీ(YSRCP) జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి (S.V Mohan Reddy) ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ ...

విశాఖ‌లో న‌డిరోడ్డుపై ఆర్టీసీ బ‌స్సు ద‌గ్ధం.. ఓవ‌ర్ లోడ్ కార‌ణం?

విశాఖ‌లో న‌డిరోడ్డుపై ఆర్టీసీ బ‌స్సు ద‌గ్ధం.. ఓవ‌ర్ లోడ్ కార‌ణం?

విశాఖ (Visakha) ప‌ట్ట‌ణంలో సంచ‌ల‌న ఘ‌ట‌న చోటుచేసుకుంది. రోడ్డు (Road)పై ప్ర‌యాణిస్తున్న బ‌స్సు(Bus)లో అక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. క్ష‌ణాల వ్య‌వ‌ధిలో బ‌స్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఒక్క‌సారిగా బ‌స్సులోంచి మంట‌లు చెల‌రేగ‌డంతో ప్ర‌యాణికులు ...

ఏపీలో బస్సు బీభత్సం.. నలుగురు మృతి

ఏపీలో బస్సు బీభత్సం.. నలుగురు మృతి

కర్ణాటక గంగావతి డిపోకు చెందిన కేఎస్‌ఆర్టీసీ బస్సు బీభ‌త్సం సృష్టించింది. గంగావతి నుంచి రాయచూర్‌కు వెళ్తున్న ఈ బస్సు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఆదోని మండలం పాండవగళ్లు గ్రామ సమీపంలో ముందుగా వెళ్తున్న రెండు ద్విచక్ర ...

ఏలూరులో బ‌స్సు బోల్తా.. ముగ్గురు మృతి

ఏలూరులో బ‌స్సు బోల్తా.. ముగ్గురు మృతి

ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గురువారం తెల్లవారుజామున సోమవరప్పాడు హైవే వద్ద జరిగిన ఈ దుర్ఘటన అందరినీ కలచివేసింది. సిమెంటు లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ...

బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది దుర్మ‌ర‌ణం

బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది దుర్మ‌ర‌ణం

బ్రెజిల్‌లోని మినాస్‌ జెరాయిస్ రాష్ట్రంలో శనివారం మ‌ధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సావోపోలో నగరంలో ఉన్న బస్సులో 45 ...