Bus Accident
ఏపీలో బస్సు బీభత్సం.. నలుగురు మృతి
కర్ణాటక గంగావతి డిపోకు చెందిన కేఎస్ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గంగావతి నుంచి రాయచూర్కు వెళ్తున్న ఈ బస్సు ఆంధ్రప్రదేశ్లోని ఆదోని మండలం పాండవగళ్లు గ్రామ సమీపంలో ముందుగా వెళ్తున్న రెండు ద్విచక్ర ...
ఏలూరులో బస్సు బోల్తా.. ముగ్గురు మృతి
ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గురువారం తెల్లవారుజామున సోమవరప్పాడు హైవే వద్ద జరిగిన ఈ దుర్ఘటన అందరినీ కలచివేసింది. సిమెంటు లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ...
బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది దుర్మరణం
బ్రెజిల్లోని మినాస్ జెరాయిస్ రాష్ట్రంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సావోపోలో నగరంలో ఉన్న బస్సులో 45 ...