Brahmotsavam 2025
యాదాద్రిలో స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ
తెలంగాణ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఓ అద్భుత దృశ్యానికి వేదికైంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దంపతుల చేతుల మీదుగా స్వర్ణ విమాన గోపురం ...