BJP
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ (Assembly) వర్షాకాల సమావేశాలు (Rainy Season Meetings) ప్రారంభమయ్యాయి. ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే వైసీపీ ...
కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రజలను మోసగిస్తోందని, అబద్ధాలతో అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో జరిగిన భద్రాచలం ...
Chandrababu’s grudge against Farmers
The Chandrababu government is taking out its grudge on farmers. Instead of ensuring fair prices, it is pushing them into distress. Instead of giving ...
Vultures on Temple Lands
● No protection for temple lands in the state ● Chandrababu’s government is paving the way for loot ● Coalition hawks circling sacred temple ...
బాబు ఆలయాలను కూల్చింది మర్చిపోదామా..? బీజేపీ నేతలకు పేర్ని నాని సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఎంపీ పురందేశ్వరి చంద్రబాబు ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి పెర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీపై హిందూ ...
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ రామచందర్ రావు విమర్శలు
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రధాన అంశాలు: రాజ్యాంగ ...
జూబ్లీహిల్స్ బరిలో దత్తాత్రేయ కూతురు?
బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మరణం తరువాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో (Jubilee Hills Constituency) ఉప ఎన్నికలు (By Elections) అనివార్యం అయ్యాయి. అయితే తెలంగాణ (Telangana)లో ...
కూటమి, కేంద్రంపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
జీఎస్టీ (GST) పేరుతో ప్రజల సొమ్ము ఇన్నాళ్లూ లూటీ చేసి.. కార్పొరేట్లకు (Corporates) తొమ్మిది సంవత్సరాల పాటు దోచిపెట్టి ఇప్పుడు స్లాబ్ మార్పులు చేస్తూ మోసం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం (Central Government)పై ...
కవితను బీజేపీలో చేర్చుకునే ఉద్ధేశం మాకు లేదు
తెలంగాణలో ప్రస్తుతం కవిత, బీఆర్ఎస్ అంశం హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో అవినీతిపరులకు స్థానం లేదని, అందుకే కవితను ...
ప్రధాని తల్లిని దూషించడం హిందుస్థాన్ ప్రజలు సహించరు: అమిత్ షా
బీహార్ (Bihar)లో జరిగిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ (Voter Adhikar Yatra) సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi), ఆయన తల్లి హీరాబెన్ (Heeraben)పై చేసిన ...















