BJP
మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్
టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన నోటి దురుసుతో ఇటీవల ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. బీజేపీ మహిళా నేతలు యామిని, సినీ నటి మాధవీలతపై అసభ్యకరంగా ...
బీజేపీ, కాంగ్రెస్ల రహస్య పొత్తు.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణ
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణ చేశాడు. ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగుతుంది ఆప్. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు కేజ్రీవాల్. ...
DMK పాలనపై అన్నామలై సంచలన ఆరోపణలు
తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు అన్నామలై డీఎంకే పాలనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే నేరస్తులు, రౌడీషీటర్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నామలై అన్నారు. శుక్రవారం ఆయన ...
బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనం.. – జేసీ ప్రభాకర్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
బీజేపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరం ...
బీఎస్ఎఫ్పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం)పై తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి చొరబడుతున్న వారిని బీఎస్ఎఫ్ వదిలేస్తూ తన రాష్ట్రాన్ని అస్థిరం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆమె ...
‘ఢిల్లీ ఎన్నికలపై బీజేపీ కుట్ర..’ – కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ జాబితా తారుమారు చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. “ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంలోనే ...
సోనియాపై జేపీ నడ్డా సంచలన ఆరోపణలు
ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మాణం విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు మధ్య రాజకీయం తీవ్రంగా మారింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు స్మారకం నిర్మించే అంశంపై రెండు పార్టీల మధ్య విమర్శలు ...
ఢిల్లీలో ఎన్నికల శంఖారావం.. 29న మోదీ ర్యాలీ
ఈనెల 29న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఢిల్లీలో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశం దృష్టంతా మోదీ ర్యాలీపైనే ఉంది. ఇప్పటికే అధికార ...
మావోయిస్టుల సంచలన లేఖ.. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సౌత్ సబ్ జోనల్ బ్యూరో “సమతా” పేరిట ఒక సంచలన లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో వారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని కార్పొరేట్ ...















రోడ్లు ‘ప్రియాంక గాంధీ బుగ్గల్లా నున్నగా’ మారుస్తా.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నేతల వ్యాఖ్యలు హద్దు మీరుతున్నాయి. ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంకగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ...