BJP
రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత
తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) వ్యవస్థాపక సభ్యుడు, మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ (Mukul Roy) (71) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కోల్కతాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస ...
ఇకనైనా అప్పులపై అబద్ధాలు ఆపుతారా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల అంశం మళ్లీ రాజకీయ చర్చలకు దారి తీసింది. శాసన మండలి వేదికగా వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు, ముఖ్యమంత్రి చేస్తున్న ...
బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య!
మక్తల్లో విషాదం చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు ప్రత్యర్థుల వేధింపులే కారణమని వారి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. ...
జనసేన జెండాలు చూపిస్తే మనకే మైనస్..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం రద్దు కావడం రాజకీయ వర్గాల్లో పెద్ద షాక్గా మారింది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని, పవన్ ...
కోటి రూపాయల ఇస్తే రాజీనామా చేస్తా: హరీష్ రావు
తెలంగాణ రాజకీయ వర్గాల్లో హరీష్ రావు–రేవంత్రెడ్డి మధ్య శక్తివంతమైన పోలిక జరుగుతున్నది. మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డి పర్యటనలో సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇస్తే ...
మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు ముగింపు..
మణిపూర్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి నుంచి అమలులో ఉన్న రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేస్తూ హోం మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ...
రాజ్యసభ సీట్లు ఎవరికిద్దాం.. చంద్రబాబుతో పవన్ భేటీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య కీలక భేటీ జరిగింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, రాబోయే రాజ్యసభ ఎన్నికలపై ...
తెలంగాణ లో బీజేపీకి జనసేన మద్దతు!
తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీకి మద్దతు ప్రకటించడమే ...
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ రెబల్స్కు చీఫ్ వార్నింగ్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల్లో పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని రాంచందర్ రావు స్పష్టమైన ...
“ఎన్డీఏ తమిళనాడు ద్రోహి” – మోదీ పోస్ట్కు స్టాలిన్ కౌంటర్
తమిళనాడు (Tamil Nadu) ఎన్డీఏ (NDA)తోనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చేసిన పోస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. మధురాంతకంలో జరిగే ఎన్డీఏ ...















“MP అంటే.. M అంటే మట్టి, P అంటే పేకాట”