Bhumana Karunakar Reddy
కాశినాయన క్షేత్రం కూల్చివేత.. కూటమి ప్రభుత్వంపై భూమన ఫైర్
కాశినాయన క్షేత్రం కూల్చివేతపై ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 24 గంటల పాటు అన్నదానం నిర్వహించే ఈ దివ్యక్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం బుల్డోజర్తో నేలమట్టం ...
దమ్ముంటే నిరూపించు.. దేవాదాయ శాఖమంత్రికి భూమన సవాల్
తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలకు తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ...
టీటీడీని రాజకీయ క్రీడా మైదానంగా మార్చారు.. భూమన సంచలన వ్యాఖ్యలు
తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీని చైర్మన్ బీఆర్ నాయుడు రాజకీయ క్రీడా మైదానంగా మార్చారని తీవ్ర ...









కూటమి పాలనలో తిరుపతి పవిత్రత మంట కలిసింది – భూమన
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకం సృష్టించిందని వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. మెజారిటీ లేకున్నా డిప్యూటీ మేయర్ పీఠంపై టీడీపీ కన్ను వేసిందని, వైసీపీ కార్పొరేటర్లకు ...