Bhuma Karunakar Reddy

ల‌డ్డూపై దుష్ప్ర‌చారం.. ‘నిందా పరిహార హోమం’ చేప‌ట్టిన వైసీపీ

ల‌డ్డూపై దుష్ప్ర‌చారం.. ‘నిందా పరిహార హోమం’ చేప‌ట్టిన వైసీపీ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు త‌ప్పుడు ప్ర‌చారాన్ని సీబీఐ ఛార్జ్‌షీట్‌తో బ‌ద్ధ‌లైంది. క‌లియుగ దైవం శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామి ప్ర‌సాదానికే అపనింద అంటించారు. జంతుకొవ్వు, పంది కొవ్వు, చేప నూనె ...