BGT
సిడ్నీ టెస్టు తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తారా..?
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీ వేదికగా జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) ఐదో టెస్టుతో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు ముగింపు పలకనున్నారనే పుకార్లు విపరీతంగా షికార్లు చేస్తున్నాయి. ...