Bangladesh Politics

ఆసియా కప్ 2025: ఢాకా మీటింగ్‌కు గైర్హాజరు కానున్న బీసీసీఐ, శ్రీలంక బోర్డు

ఢాకా మీటింగ్‌కు గైర్హాజరు కానున్న బీసీసీఐ, శ్రీలంక బోర్డు

బంగ్లాదేశ్‌ (Bangladesh])తో జరగాల్సిన వన్డే (ODI), టీ20 (T20) సిరీస్‌లను (Series) బీసీసీఐ (BCCI) వాయిదా (Postponed) వేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ షెడ్యూల్ చాలా కఠినంగా ఉండటం వల్లే ఈ నిర్ణయం ...

బంగ్లాదేశ్‌కు ప్రధాని మోదీ లేఖ.. అందులో ఏముంది?

బంగ్లాదేశ్‌కు ప్రధాని మోదీ లేఖ.. అందులో ఏముంది?

బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం (Bangladesh Independence Day) సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) లేఖ రాశారు. ఈ లేఖ బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్‌ (Mohammad Yunus) ...

బంగ్లా పాఠ్య‌పుస్త‌కాల్లో 'జాతిపిత' చరిత్ర తొలగింపు

బంగ్లా పాఠ్య‌పుస్త‌కాల్లో ‘జాతిపిత’ చరిత్ర తొలగింపు

బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ ప్రభుత్వం విద్యా రంగంలో సంచలన మార్పులు చేస్తోంది. దేశ స్వాతంత్ర్య పోరాటానికి కీలకంగా నిలిచిన జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మన్ చరిత్రను స్కూల్ పుస్తకాల నుంచి తొలగించేందుకు చర్యలు ...

ఢాకాలో అల్లర్లు.. షేక్ ముజిబుర్ నివాసానికి నిప్పు

ఢాకాలో అల్లర్లు.. షేక్ ముజిబుర్ నివాసానికి నిప్పు

బంగ్లాదేశ్ మరోసారి తీవ్ర అల్లర్లకు వేదికైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసాన్ని నిరసనకారులు దహనం చేశారు. ఢాకాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ...

హసీనా పాస్‌పోర్టు రద్దు చేయండి.. భారత్‌కు బంగ్లా అభ్య‌ర్థ‌న

హసీనా పాస్‌పోర్టు రద్దు చేయండి.. భారత్‌కు బంగ్లా అభ్య‌ర్థ‌న

బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని షేక్ హసీనాపై ప్ర‌స్తుత తాత్కాలిక ప్ర‌భుత్వం తీవ్ర ఆగ్ర‌హంతో ర‌గిలిపోతోంది. గత ఏడాది జరిగిన అల్లర్ల కారణంగా షేక్ హసీనా భారత్‌కు వ‌చ్చి ఇక్కడ తలదాచుకుంటున్నారు. ఇప్పుడు, హసీనా ...

బంగ్లా మాజీ ప్రధాని హసీనా వీసా పొడిగించిన భారత్‌

బంగ్లా మాజీ ప్రధాని హసీనా వీసా పొడిగించిన భారత్‌

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్‌ రిలీఫ్ ద‌క్కింది. భారత ప్రభుత్వం ఆమె వీసాను పొడిగించినట్లు ప్రకటించింది. 2023 ఆగస్టులో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన హసీనా అప్పటి నుంచి భారతదేశంలోనే ...

17 ఏళ్లకే ఓటు హక్కు.. యూనస్ సర్కార్‌ సంచలన నిర్ణయం!

17 ఏళ్లకే ఓటు హక్కు.. యూనస్ సర్కార్‌ సంచలన నిర్ణయం!

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం రాజకీయ ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలో, తాత్కాలిక ప్రభుత్వ అధ్యక్షుడు మహ్మద్ యూనస్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారికే ఓటు హక్కు కల్పించే ప్రస్తుత ...