AP
టెన్త్ పేపర్ లీక్ వెనుక ఇంత కథ నడిచిందా..!
ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి ఎస్ఏ-1 గణితం పరీక్ష పేపర్ లీక్ కేసు తీవ్ర దుమారం రేపింది. ఈనెల 16న జరగాల్సిన గణితం పరీక్ష పేపర్ పరీక్షకు ముందు రోజే యూట్యూబ్లో వెలుగుచూసింది. సైబర్ క్రైమ్ ...
కలెక్టర్ ఎదుటనే రైతు ఆత్మహత్యాయత్నం..
అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్ ఎదుటే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. స్థానికుల వివరాల ప్రకారం.. ...
ఏపీ-తెలంగాణ సరిహద్దులో డ్రగ్స్ కలకలం
న్యూ ఇయర్ సంబరాలు స్టార్ట్ అవుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు వద్ద డ్రగ్స్ కలకలం సృష్టించాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ ...
ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం.. రేపు వైసీపీ నిరసన
కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తలపెట్టిన ర్యాలీలు, వినతిపత్రాల ...
అవగాహన కల్పిస్తే అరికట్టడం సులువే..
మైనర్ బాలికల అదృశ్యాలు, అత్యాచారాలు వంటి సంఘటనలు సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు తగ్గాలంటే ప్రభుత్వం, పోలీస్ శాఖ, మరియు సమాజం అందరూ కలిసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ...