AP Government

అమ‌రావ‌తిని ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’గా మార్చారు - స‌జ్జ‌ల‌

అమ‌రావ‌తిని ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’గా మార్చారు – స‌జ్జ‌ల‌

అమరావతి (Amaravati)లో అన్యాయం, అవినీతి జరుగుతుంటే ప్రశ్నించడంలో తప్పేముందని, అమరావతి అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా డైవర్ట్ చేస్తున్నార‌ని వైసీపీ ...

వివాదం పుట్టించి.. ఆ త‌ర్వాత చ‌ర్చిస్తారా..?

వివాదం పుట్టించి.. మళ్లీ చర్చించేది మీరేనా..?

రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్‌ (Rayalaseema Lift Irrigation)పై అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్య‌ల‌తో వివాదం రాజుకుంది. ”రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపాలని నేను అడిగా, చంద్రబాబు ...

సంపద సృష్టికి 'పీపీపీ ఉత్తమ మార్గం' - సీఎం చంద్రబాబాబు

సంపద సృష్టికి ‘పీపీపీ ఉత్తమ మార్గం’ – సీఎం చంద్రబాబాబు

సంపద సృష్టికి (Wealth Creation) పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) (PPP) విధానం అత్యంత ఉత్తమ మార్గమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్పష్టం చేశారు. అమరావతి (Amaravati)లో ...

రెండు నెల‌ల్లోనే వారంద‌రినీ జైల్లో పెడ‌తాం - జ‌గ‌న్ వార్నింగ్‌

రెండు నెల‌ల్లోనే వారంద‌రినీ జైల్లో పెడ‌తాం – జ‌గ‌న్ వార్నింగ్‌

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను (Government Medical Colleges) ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని ఆయన “మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్”గా (Mother of All Scams) మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ (YS Jagan ...

జ‌గ‌నే మేలు.. మారుతున్న‌ ఉద్యోగుల స్వ‌రం!!

జ‌గ‌నే మేలు.. మారుతున్న‌ ఉద్యోగుల స్వ‌రం!!

కూటమి ప్రభుత్వం (Coalition Government)పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగుల (Government Employees) స్వరం 18 నెలల పాలనలోనే మారుతోంది. ఒకపక్క 1వ తేదీన జీతాల సమస్య (Salary Issue on ...

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు శ్ర‌మిస్తున్నాం.. - సీఎం చంద్రబాబు

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు శ్ర‌మిస్తున్నాం.. – సీఎం చంద్రబాబు

గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ (Economic System) తీవ్రంగా దెబ్బతిన్నద‌ని, ఇప్పుడు దాన్ని పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా శ్ర‌మిస్తోంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు (N. Chandrababu Naidu) అన్నారు. ప్రతి ...

సీఎం పర్యటనకు మంత్రి డుమ్మా.. టీడీపీలో వేడి చర్చ

సీఎం పర్యటనకు మంత్రి డుమ్మా.. టీడీపీలో వేడి చర్చ

పార్వతీపురం మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పర్యటన సందర్భంగా రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరు కాకపోవడం టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. శుక్రవారం ...

అరటి అర్ధ రూపాయి.. 'అఖండ 2' షో ధర రూ.600

అరటి అర్ధ రూపాయి.. ‘అఖండ 2’ షో ధర రూ.600

ఏపీలోని కూటమి ప్రభుత్వ తాజా చ‌ర్య‌ అన్న‌దాత‌లకు ఆగ్ర‌హాన్ని, సినీ ప్రేక్ష‌కుల‌కు అస‌హ‌నం తెప్పిస్తోంది. ఒకవైపు అన్నదాత శ్రమకు కనీస విలువ దక్కక, కిలో అరటిపండు ధర కేవలం 50 పైసల నుంచి ...

ఆ మీడియా 'నందిని పంది' చేయగలదు - జ‌డ శ్ర‌వ‌ణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌

ఆ మీడియా ‘నందిని పంది’ చేయగలదు – జ‌డ శ్ర‌వ‌ణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌

టీడీపీ(TDP) అనుకూల మీడియా ఎంతటి విషయాన్ని అయినా తారుమారు చేసి చూపగలదని, “నందిని పందిని చేయగలదు’’ అని జై భీమ్ భారత్ పార్టీ (Jai Bhim Bharat Party) అధ్యక్షుడు జడ శ్రవణ్ ...

శ్రీ‌వారి స‌న్నిధిలోనూ పొలిటిక‌ల్ కామెంట్సేనా..!!

శ్రీ‌వారి స‌న్నిధిలోనూ పొలిటిక‌ల్ కామెంట్సేనా..!!

అమరావతి (Amaravati) పరిధిలోని వెంకటపాలెం (Venkatapalem)లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ (Sri Venkateswara Swamy Temple) విస్తరణ పనులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గురువారం భూమిపూజ (Groundbreaking ...