AP Government

ఆ మీడియా 'నందిని పంది' చేయగలదు - జ‌డ శ్ర‌వ‌ణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌

ఆ మీడియా ‘నందిని పంది’ చేయగలదు – జ‌డ శ్ర‌వ‌ణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌

టీడీపీ(TDP) అనుకూల మీడియా ఎంతటి విషయాన్ని అయినా తారుమారు చేసి చూపగలదని, “నందిని పందిని చేయగలదు’’ అని జై భీమ్ భారత్ పార్టీ (Jai Bhim Bharat Party) అధ్యక్షుడు జడ శ్రవణ్ ...

శ్రీ‌వారి స‌న్నిధిలోనూ పొలిటిక‌ల్ కామెంట్సేనా..!!

శ్రీ‌వారి స‌న్నిధిలోనూ పొలిటిక‌ల్ కామెంట్సేనా..!!

అమరావతి (Amaravati) పరిధిలోని వెంకటపాలెం (Venkatapalem)లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ (Sri Venkateswara Swamy Temple) విస్తరణ పనులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గురువారం భూమిపూజ (Groundbreaking ...

కొత్తగా మ‌రో మూడు జిల్లాలు.. జ‌గ‌న్ మార్క్‌ను తుడిచే ప్ర‌య‌త్న‌మా..?

కొత్తగా మ‌రో మూడు జిల్లాలు.. జ‌గ‌న్ మార్క్‌ను తుడిచే ప్ర‌య‌త్న‌మా..?

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) జిల్లాల పునర్వ్యవస్థీకరణ (Reorganization) ప్రక్రియలో మ‌రో అడుగు పడింది. రాష్ట్రంలో కొత్తగా మూడు (Newly Three) జిల్లాల (Districts) ఏర్పాటుకు ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu ...

'3 నెలలకోసారి గృహప్రవేశాలు'.. మీరు నిర్మించిన వాటికేనా?

‘3 నెలలకోసారి గృహప్రవేశాలు’.. మీరు నిర్మించిన వాటికేనా?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గృహ నిర్మాణ కార్యక్రమంపై మంత్రి కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathy) కీలక ప్రకటనలు చేశారు. ప్రతి మూడు నెలలకోసారి రాష్ట్రవ్యాప్తంగా గృహప్రవేశాలు (Housewarming Ceremonies) నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉగాది ...

ఏపీలో ఆ స్వ‌తంత్రం కూడా లేదా..? కారుమూరు అరెస్టుపై వైసీపీ ఆగ్రహం

ఏపీలో వాక్ స్వ‌తంత్రం కూడా లేదా..? కారుమూరు అరెస్టుపై వైసీపీ ఆగ్రహం

కూట‌మి ప్రభుత్వాన్ని (Alliance Government) ఆధారాల‌తో స‌హా ప్రశ్నిస్తున్నవారిపై రెడ్‌బుక్ (Red Book) రాజ్యాంగం (Constitution) అమలు చేస్తున్నారంటూ వైసీపీ(YSRCP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు ...

వోల్ట్‌సన్.. కంపెనీ మూల‌ధ‌నం రూ.10 లక్ష‌లు.. పెట్టుబ‌డి రూ.1,504 కోట్లా..?

వోల్ట్‌సన్.. కంపెనీ మూల‌ధ‌నం రూ.10 లక్ష‌లు.. పెట్టుబ‌డి రూ.1,504 కోట్లా..?

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో పరిశ్రమలకు భూ కేటాయింపులపై వివాదాలు ఆగడం లేదు. ఇటీవల ఊరుపేరు లేని ‘ఉర్సా’ (Ursa) కంపెనీ (Company)కి ప్రభుత్వం రాయితీలు అని జ‌రిగిన‌ రచ్చ జరిగిన నేపథ్యంలో, ఇప్పుడు ...

విశాఖ సీఐఐ సదస్సు.. కాన‌రాని దిగ్గ‌జాలు

విశాఖ సీఐఐ సదస్సు.. కాన‌రాని దిగ్గ‌జాలు

విశాఖ సీఐఐ స‌మ్మిట్‌ (Visakha CII Summit). 40 సంవ‌త్స‌రాల అనుభ‌వం క‌లిగిన సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu) ఆధ్వర్యంలో విశాఖపట్నం (Visakhapatnam)లో నిర్వహించిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు శ‌నివారం ముగిసింది. ...

“క్రెడిట్‌ చోరీ స్కీం’’.. చంద్ర‌బాబు నాట‌కాల రాయుడు - జ‌గ‌న్ సెటైర్లు

“క్రెడిట్‌ చోరీ స్కీం’’.. చంద్ర‌బాబు నాట‌కాల రాయుడు – జ‌గ‌న్ సెటైర్లు

సీఎం చంద్రబాబు కథ, స్క్రీన్‌, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్‌ చోరీ స్కీం’’ చాలా బాగుంది అంటూ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ సెటైర్లు పేల్చారు. నిన్న అన్న‌మ‌య్య జిల్లాలో 3 ...

‘నమో’ అంటే నాయుడు - మోడీ.. - లోకేష్ కొత్త భాష్యం

‘నమో’ అంటే నాయుడు – మోడీ.. – లోకేష్ కొత్త భాష్యం

ఢిల్లీ (Delhi)లోని ఆంధ్ర భవన్‌ (Andhra Bhavan)లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నేషనల్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు మరియు రాబోయే సీఐఐ సదస్సు ...

''నాకు అనుభవం ఉంది.. నేను అన్నీ తెలిసిన డాక్టర్‌ని''

”నాకు అనుభవం ఉంది.. నేను అన్నీ తెలిసిన డాక్టర్‌ని”

పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం(CM) చంద్ర‌బాబు (Chandrababu) అన్నారు. మొంథా తుపాను (Montha Cyclone ) సమయంలో అందరూ సమష్టిగా పనిచేయడం వల్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం ...