Andhra Pradesh

ఉచిత బస్సు పథకం మాట‌ల‌కే ప‌రిమిత‌మా..? వైఎస్ ష‌ర్మిల ప్ర‌శ్న‌

ఉచిత బస్సు పథకం మాట‌ల‌కే ప‌రిమిత‌మా..? వైఎస్ ష‌ర్మిల ప్ర‌శ్న‌

ఉచిత బస్సు పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడాన్ని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లో పండుగలు, ఇతర కార్యక్రమాల ...

ఎండు కొబ్బరి ధర పెంపు.. రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

ఎండు కొబ్బరి ధర పెంపు.. రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

2025 సీజన్‌కు సంబంధించి ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర (MSP)ను కేంద్రం భారీగా పెంచింది. రూ.422 పెరుగుదలతో క్వింటాల్ ధర ఇప్పుడు రూ.12,100కి చేరింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కొబ్బరి రైతులకు ...

అది త‌ప్పుడు కేసే.. ఇప్పటం గ్రామ‌స్థుల పిటీష‌న్ కొట్టేసిన సుప్రీం

అది త‌ప్పుడు కేసే.. ఇప్పటం గ్రామ‌స్థుల పిటీష‌న్ కొట్టేసిన సుప్రీం

త‌మ ఇళ్ల‌ను కూల్చారంటే గ‌తంలో హ‌ల్‌చ‌ల్ చేసిన ఇప్పటం గ్రామస్థుల‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. గ్రామానికి చెందిన‌ 14 మంది తమ ఇళ్లను గ‌త వైసీపీ ప్ర‌భుత్వం కూల్చింద‌ని సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ...

ప్రజల దృష్టి మళ్లించడానికి BJP ప్రయత్నాలు.. - షర్మిల

ప్రజల దృష్టి మళ్లించడానికి BJP ప్రయత్నాలు.. – షర్మిల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల బీజేపీపై కీలక ఆరోపణలు చేశారు. అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ జాగ్రత్తగా ప్రయత్నిస్తోందని ...

అనంత‌లో ద‌ళారులపై తిర‌గ‌బ‌డ్డ కంది రైతులు

అనంత‌లో ద‌ళారులపై తిర‌గ‌బ‌డ్డ కంది రైతులు

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాలలో ద‌ళారులు, హ‌మాలీల‌పై రైతులు తిర‌గ‌బ‌డ్డారు. ఆరుగాలం క‌ష్టించి పండించిన పంట‌ను అమ్ముకునే స‌మ‌యంలో తూకాల్లో వ్య‌త్యాసం ఏర్ప‌డ‌డం ఇందుకు కార‌ణం. చాబాల‌లో కంది రైతులు దళారులు, ...

అమరావతి నిర్మాణం పునఃప్రారంభం.. టెండర్లకు ముహూర్తం ఖరారు!

అమరావతి నిర్మాణం పునఃప్రారంభం.. టెండర్లకు ముహూర్తం ఖరారు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తోంది. రాజధాని నిర్మాణ పనులకు జనవరిలో శ్రీకారం చుట్టేందుకు టెండర్ల ప్రక్రియను డిసెంబరు 23 నుంచి ప్రారంభిస్తున్నట్లు ...

మంత్రి నిమ్మ‌ల‌కు హ‌రిరామ‌జోగ‌య్య బ‌హిరంగ లేఖ‌

మంత్రి నిమ్మ‌ల‌కు హ‌రిరామ‌జోగ‌య్య బ‌హిరంగ లేఖ‌

ఎన్నిక‌ల ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ప‌దే ప‌దే బ‌హిరంగ లేఖలు రాస్తూ త‌న అభిప్రాయాల‌ను తెలియ‌జేసి వార్త‌ల్లో నిలిచిన కాపు నాయ‌కుడు, మాజీ మంత్రి హ‌రిరామ జోగ‌య్య‌.. తాజాగా మంత్రి నిమ్మ‌ల రామానాయుడుకు ...

కెనడాలో గాజువాక‌ యువ‌కుడు అనుమానాస్పద మృతి

కెనడాలో గాజువాక‌ యువ‌కుడు అనుమానాస్పద మృతి

ఉన్న‌త చ‌దువుల కోసం కెన‌డా వెళ్లిన ఏపీ విద్యార్థి అనుమాన‌స్ప‌ద స్థితిలో మృతిచెందాడు. విశాఖ జిల్లా గాజువాక ప్రాంతానికి చెందిన 33 సంవత్సరాల ఫణి కుమార్ ఉన్న‌త చ‌దువుల కోసం కెనడా వెళ్లాడు. ...

మున్సిపాలిటీ పెట్రోల్ బంకులు.. ఉపాధికి కొత్త మార్గం

మున్సిపాలిటీ పెట్రోల్ బంకులు.. ఉపాధికి కొత్త మార్గం

మున్సిపాలిటీల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామ‌ని మంత్రి నారాయణ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రూ. కోటి 95 ల‌క్ష‌ల‌ వ్యయంతో నిర్మించిన పెట్రోల్ బంకును ఆయన ప్రారంభించారు. ఈ ...

ఏపీలో భారీ వర్ష సూచన.. ఏయే జిల్లాల్లో అంటే..

ఏపీకి భారీ వర్ష సూచన.. ఏయే జిల్లాల్లో అంటే..

నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (APSDMA) తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం ...