Andhra Pradesh
ఉచిత బస్సు పథకంపై సీఎం సంచలన ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్ర ప్రజలతో స్వచ్ఛతా ప్రమాణం చేయించడంతో పాటు, విద్యుత్, రైతు బజార్లు, మహిళల ...
సెకీపై “ఈనాడు’’కు వైసీపీ ఓపెన్ ఛాలెంజ్
సెకీతో వైసీపీ చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై ప్రముఖ దినపత్రిక ఈనాడు ప్రచురించిన ఓ కథనంపై ఆ పార్టీ సీరియస్గా రియాక్ట్ అయ్యింది. మాజీ ముఖ్యమంత్రి ...
అరెస్టులు ముమ్మాటికీ రాజకీయ కుట్రే.. వైసీపీ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సంచలనం రేపుతున్న మద్యం కేసు (Liquor Case)లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి (Dhanunjaya Reddy), మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి (Jagan Mohan Reddy) ని ...
Nara Lokesh’s Delhi Visit Sparks Political Buzz in Andhra Pradesh
Andhra Pradesh Minister Nara Lokesh is set to visit Delhi tomorrow, travelling via a special flight from Hyderabad, for a crucial meeting with Prime ...
లోకేష్ ఢిల్లీ పర్యటన.. ప్రధానితో భేటీ తర్వాత మార్పులుంటాయా..?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఢిల్లీ (Delhi) పర్యటనకు సిద్ధమయ్యారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ...
కొత్త హెలికాప్టర్ కొనుగోలు.. ప్రభుత్వంపై విమర్శలు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, సీఎం మరియు ...















తెలంగాణను అవమానిస్తే సహించం.. కేటీఆర్, హరీష్ ఫైర్