Andhra Pradesh
వల్లభనేని వంశీపై మరో కేసు.. ఎందుకో తెలుసా..?
కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వచ్చాక వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)పై అనేక కేసులు నమోదు చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. వల్లభనేని వంశీపై కేసుల ...
మీ సన్నాసి పోస్టులకు భయపడను.. – RRRకు IPS స్ట్రాంగ్ రిప్లై
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు (Raghurama Krishna Raju)పై సీబీఐ (CBI) దర్యాప్తునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఈ పరిణామాల నడుమ ఏపీ ...
Chandrababu’s capital betrayal.. Plots on tank beds exposed
Farmers who gave land for amaravati left “drowning” in broken promises In a shocking revelation that strikes at the heart of Amaravati’s land pooling ...
ఏపీలో ప్రకృతి వైపరీత్యాలతో ఈ ఏడాది 530 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఈ ఏడాది నవంబర్ 23 వరకు ప్రకృతి వైపరీత్యాల (Natural Disasters) కారణంగా 530 మంది మృతిచెందారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ (Nityanand Rai) ...
వైసీపీదే కడప మేయర్ పీఠం.. పాకా సురేష్ ఏకగ్రీవం
కడప కార్పొరేషన్ (Kadapa Corporation) పాలకమండలి మేయర్ (Mayor)గా వైసీపీ నేత (YSRCP Leader) పాకా సురేష్ (Paka Suresh) ఏకగ్రీవంగా (Unanimously) ఎన్నికయ్యారు (Elected). సభ్యులంతా ఆయన నామినేషన్కు ఏకాభిప్రాయం వ్యక్తం ...
కేజీహెచ్ లో డాక్టర్ల నిర్లక్ష్యం.. శిశువు మృతి
విశాఖపట్నంలోని (Visakhapatnam) కేజీహెచ్ (KGH) లో మరో సారి వైద్యుల (Doctors) నిర్లక్ష్యం (Negligence) బయట పడింది. పీజీ డాక్టర్ల (PG Doctors) నిర్లక్ష్యానికి శిశువు మృతి (Baby Death) చెందినట్టు ఆరోపణలు. ...
అనకాపల్లిలో ఆరుగురు విద్యార్థులు మిస్సింగ్
అనకాపల్లి (Anakapalli) జిల్లాలోని రాంబిల్లి (Rambilli) మండలంలో ఆరుగురు పదవ తరగతి విద్యార్థులు (10th Class Students) అదృశ్యమైన (Missing) సంఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. రాంబిల్లి (Rambilli) BCT ఉన్నత ...
జగనే మేలు.. మారుతున్న ఉద్యోగుల స్వరం!!
కూటమి ప్రభుత్వం (Coalition Government)పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగుల (Government Employees) స్వరం 18 నెలల పాలనలోనే మారుతోంది. ఒకపక్క 1వ తేదీన జీతాల సమస్య (Salary Issue on ...
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు శ్రమిస్తున్నాం.. – సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ (Economic System) తీవ్రంగా దెబ్బతిన్నదని, ఇప్పుడు దాన్ని పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) అన్నారు. ప్రతి ...















