Andhra Pradesh Politics

రామ్మోహన్ నాయుడుపై టీడీపీ కేడర్ ఫైర్

రామ్మోహన్ నాయుడుపై టీడీపీ కేడర్ ఫైర్

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును టీడీపీ(TDP) కేడ‌ర్ టార్గెట్ చేసింది. కార్యకర్తలు ఆయ‌న‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళంలోని అరసవల్లి(Arasavilli Temple) సూర్యనారాయణ స్వామిని ప్రముఖ సింగ‌ర్‌ మంగ్లీ(Singer ...

టీడీపీ నేత దౌర్జన్యం.. రైతు పంట‌ ధ్వంసం చేసి రోడ్డు నిర్మాణం

టీడీపీ నేత దౌర్జన్యం.. రైతు పంట‌ ధ్వంసం చేసి రోడ్డు నిర్మాణం

ప్రభుత్వ అండదండలతో అధికార పార్టీ నాయకులు తమ హద్దులు దాటి వ్యవహరిస్తున్నారనే ఆరోప‌ణ‌లు తీవ్ర‌మ‌య్యాయి. గుంటూరు జిల్లాలో టీడీపీ నేత రవి కిరణ్, పోలీసుల సమక్షంలోనే ఓ రైతు భూమిని బలవంతంగా ఆక్రమించి ...

పార్టీపై ప‌ట్టుకు చినబాబు 'సోషల్‌ వార్‌'

పార్టీపై ప‌ట్టుకు చినబాబు ‘సోషల్‌ వార్‌’

టీడీపీని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు చినబాబు ఇంట‌ర్న‌ల్ వార్‌కు సిద్ధమయ్యాడట‌. దీని కోసం పార్టీలో సీనియర్లుగా, తన అజ‌మాయిషీకి అడ్డుగా ఉన్న సీనియర్లపై వ్యక్తిత్వ హననానికి రెడీ అయిన‌ట్లు స‌మాచారం. సోషల్‌మీడియాలో, ...

'నా బుక్ తీయ‌నా..?' లోకేష్‌పై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

‘నా బుక్ తీయ‌నా..?’ లోకేష్‌పై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ మంత్రి లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. రెడ్‌బుక్ పేరుతో ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌పై దాడులు, దౌర్జ‌న్యాల‌కు పాల్పడుతున్నాడ‌ని మండిప‌డ్డారు. ‘నా బుక్ తీశానంటే నువ్వు, నీ ...

కేజ్రీవాల్‌పై ఏపీ సీఎం విమర్శలు.. 'ఆప్' ఏమంటోంది..?

కేజ్రీవాల్‌పై ఏపీ సీఎం విమర్శలు.. ‘ఆప్’ ఏమంటోంది..?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయే త‌ర‌ఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండేచోట ఏపీ సీఎం ప్ర‌చారం కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. కాగా, సోమ‌వారం ఉద‌యం ఢిల్లీలో ప్రెస్‌మీట్ ...

బెంగళూరులో వైఎస్ జ‌గ‌న్‌కు గ్రాండ్ వెల్‌కం

బెంగళూరులో వైఎస్ జ‌గ‌న్‌కు గ్రాండ్ వెల్‌కం

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) తన లండన్ పర్యటన ముగించుకొని ఇవాళ ఉదయం బెంగళూరుకు చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఈ ...

ఏబీవీపై ఎందుకంత ప్రేమ..?

ఏబీవీపై ఎందుకంత ప్రేమ..?

తాజా ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే ఈ ప్ర‌శ్న ఉత్ప‌న్నం కాక‌త‌ప్ప‌దంటున్నారు ఆంధ్ర‌రాష్ట్ర ప్ర‌జ‌లు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి 7నెల‌ల కాలం గ‌డుస్తున్నా.. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ప‌థ‌కాలు అమ‌లు కాలేదు కానీ, చంద్ర‌బాబు మ‌ద్ద‌తుదారుగా ...

‘నాపై వార్త‌లు రాస్తే రైలు ప‌ట్టాల‌పై ప‌డుకోబెడ‌తా..’ – టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్‌

టీడీపీ ఎమ్మెల్యే గుమ్మ‌నూరు జ‌యరాం మీడియా ప్ర‌తినిధుల‌పై రెచ్చిపోయారు. త‌న‌పై క‌థ‌నాలు రాస్తే రైలు ప‌ట్టాల‌పై ప‌డుకోబెడ‌తా అంటూ జ‌ర్న‌లిస్టుల‌కు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే జ‌య‌రాం మీడియా ప్ర‌తినిధుల‌ను బెదిరించ‌డం, ప‌ట్టాల మీద ...

వైసీపీ నేత నందిగం సురేష్‌కు బిగ్ రిలీఫ్‌

వైసీపీ నేత నందిగం సురేష్‌కు బిగ్ రిలీఫ్‌

వైసీపీ నేత‌, మ‌జీ ఎంపీ నందిగం సురేష్‌ (Nandigam Suresh)కు మంగళగిరి కోర్టు(Mangalagiri Court) లో భారీ ఊరట లభించింది. మరియమ్మ హత్య కేసులో జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న నందిగం సురేష్‌కు కోర్టు ...

దావోస్‌లో రూ.37 కోట్లు ఖర్చుపై అవినీతి ఆరోపణలు

దావోస్‌లో రూ.37 కోట్ల ఖర్చుపై అవినీతి ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) 2025 కార్యక్రమం కోసం దాదాపు రూ.37 కోట్లు ఖర్చు వెనుక అవినీతి ఆరోపణలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (APEDB) ...