Andhra Pradesh Politics

ప‌వ‌న్‌కు అస్వ‌స్థ‌త‌.. నెటిజ‌న్ల ఆసక్తిక‌ర కామెంట్లు

ప‌వ‌న్‌కు అస్వ‌స్థ‌త‌.. నెటిజ‌న్ల ఆసక్తిక‌ర కామెంట్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అనారోగ్య కార‌ణంగా హైద‌రాబాద్‌లోని అపోలో ఆస్ప‌త్రిలో చేరారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న అపోలో ఆస్ప‌త్రిలో ప‌వ‌న్ వైద్య పరీక్షలు ...

ఫ‌లించ‌ని అభ్య‌ర్థుల ఆందోళ‌న‌.. య‌ధాత‌థంగా గ్రూప్-2 మెయిన్స్‌

ఫ‌లించ‌ని అభ్య‌ర్థుల ఆందోళ‌న‌.. య‌ధాత‌థంగా గ్రూప్-2 మెయిన్స్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రూప్ 2 ప‌రీక్ష‌లు య‌ధాత‌థంగా కొన‌సాగుతున్నాయి. రోస్ట‌ర్ విధానాన్ని స‌వ‌రించిన అనంత‌రం గ్రూప్ 2 మెయిన్స్ ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హంతో నిన్న అర్ధ‌రాత్రి వ‌ర‌కు ఆందోళ‌న కొన‌సాగించారు. ప్ర‌భుత్వానికి ...

'గ్రూప్‌-2' ఆందోళ‌న ఉధృతం.. కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్‌ (వీడియో)

‘గ్రూప్‌-2’ ఆందోళ‌న ఉధృతం.. కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్‌ (వీడియో)

ప‌రీక్ష‌ను వాయిదా వేయాల‌ని గ్రూప్‌-2 అభ్య‌ర్థులు వారి ఆందోళ‌న‌ను ఉధృతం చేశారు. రాష్ట్రంలోని విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం వంటి ప్ర‌ధాన న‌గ‌రాల్లో అభ్య‌ర్థులు రోడ్ల‌పై బైఠాయించి నిర‌స‌న తెలుపుతున్నారు. రోస్టర్ విధానం క్లియర్ చేసి ...

బ‌య‌ట‌ప‌డిన నిజం.. వారంతా జ‌గ‌న్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్తారా?

బ‌య‌ట‌ప‌డిన నిజం.. వారంతా జ‌గ‌న్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్తారా?

నిప్పులాంటి నిజం ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్నిక‌ల అనంత‌రం అధికారంలోకి వ‌చ్చిన‌ కూట‌మి ప్ర‌భుత్వం ఈ ఒప్పందంపై అనేక ఆరోప‌ణ‌లు ...

ఒకే వ్య‌క్తి పేరుతో 42 ఓట్లు.. - ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో సంచలనం

ఒకే వ్య‌క్తి పేరుతో 42 ఓట్లు.. – ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో సంచలనం

కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల ఓటర్ల జాబితాలో ఎవ‌రూ ఊహించని ఘ‌ట‌న‌ వెలుగులోకి వ‌చ్చింది. ఒకే వ్యక్తి పేరుతో 42 ఓట్లు నమోదుకావడం అధికార వర్గాలను, అభ్యర్థుల మద్దతుదారులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ...

Viveka PA Krishna Reddy alleges that Chandrababu's government is conspiring in Vivekananda Reddy's murder case

వివేకా హత్య కేసులో కుట్ర – పీఏ కృష్ణారెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు (వీడియో)

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్రభుత్వం కుట్ర చేస్తోంద‌ని వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, ...

'మ్యూజిక‌ల్ నైట్‌కి కోడ్ వ‌ర్తించ‌దా..?' - జగన్ భద్రతపై బొత్స సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

‘మ్యూజిక‌ల్ నైట్‌కి కోడ్ వ‌ర్తించ‌దా..?’ – జగన్ భద్రతపై బొత్స సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం వైఖ‌రిపై మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గుంటూరు పర్యటనలో ఆయన భద్రతా ఏర్పాట్లు పూర్తిగా ...

వైఎస్ జ‌గ‌న్‌పై కేసు న‌మోదు

వైఎస్ జ‌గ‌న్‌పై కేసు న‌మోదు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై కేసు న‌మోదు అయ్యింది. గుంటూరు మిర్చి యార్డ్‌లో గిట్టుబాటు ధ‌ర లేక అవ‌స్థ‌లు ప‌డుతున్న మిర్చి రైతుల‌ను బుధ‌వారం పరామ‌ర్శించారు. గుంటూరు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ...

పోలీసులూ.. ఆ పేకాట ఆపండ‌య్యా.. - బీజేపీ ఎమ్మెల్యే రిక్వెస్ట్‌

పోలీసులూ.. ఆ పేకాట ఆపండ‌య్యా.. – బీజేపీ ఎమ్మెల్యే రిక్వెస్ట్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పోలీసుల తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌వుతున్న వేళ అధికార కూట‌మి ప్ర‌భుత్వంలోని బీజేపీ శాస‌న‌స‌భ్యుడు రాసిన లేఖ ఒక‌టి అగ్నికి ఆజ్యం పోసినట్లుగా త‌యారైంది. ప్ర‌స్తుతం ఈ లేఖ సోష‌ల్ మీడియాలో ...

మహాకుంభ మేళాలో పవన్‌ పుణ్యస్నానం

మహాకుంభ మేళాలో పవన్‌ పుణ్యస్నానం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కుటుంబ సమేతంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించారు. మహా కుంభమేళా సందర్భంగా ఆయన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. కుటుంబ సభ్యులతో కలిసి గంగాదేవికి ప్రత్యేక ...