Andhra Pradesh Politics

కూట‌మి ఎమ్మెల్యే సంచ‌ల‌న నిర్ణ‌యం

కూట‌మి ఎమ్మెల్యే సంచ‌ల‌న నిర్ణ‌యం

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా ఉన్న బెల్ట్ షాపులను ఆయన దగ్గరుండి మూసేయించారు. విద్యార్థులు మత్తుకు బానిస అవుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ...

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు షాకిచ్చిన వ‌లంటీర్లు

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు షాకిచ్చిన వ‌లంటీర్లు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో మరో షాక్ తగిలింది. ఆయనపై కేసును పునర్విచారణ చేయాలని మహిళా వలంటీర్ల తరఫున క్రిమినల్ రివిజన్ పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్‌ను ప్రముఖ న్యాయవాది ...

సెకీ ఒప్పందాలు.. చంద్ర‌బాబుకు వైఎస్ షర్మిల సూటి ప్ర‌శ్న‌లు

సెకీ ఒప్పందాలు.. చంద్ర‌బాబుకు వైఎస్ షర్మిల సూటి ప్ర‌శ్న‌లు

సెకీ ఒప్పందాలపై సీఎం చంద్ర‌బాబుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సూటిగా ప్ర‌శ్న‌లు సంధించారు. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తుగా వైఎస్ ష‌ర్మిల ట్వీట్‌లో కూట‌మి ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం ...

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై వైసీపీ కీలక ఆరోపణలు

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై వైసీపీ కీలక ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లోని కొన‌సాగుతున్న ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్‌పై ప్ర‌తిప‌క్ష వైసీపీ అధికార టీడీపీపై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించింది. వైసీపీ అధికార ప్ర‌తినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఎర్ర చంద‌నం స్మగ్లింగ్‌లో టీడీపీ ...

టీడీపీ ప్రలోభాలు.. రాజ్యసభలో విజయసాయిరెడ్డి ధ్వజం

టీడీపీ ప్రలోభాలు.. రాజ్యసభలో విజయసాయిరెడ్డి ధ్వజం

రాజ్యసభలో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ ప్రలోభాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గళమెత్తారు. నూతన ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ ప్రలోభాలు, బెదిరింపుల రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు. ప్ర‌జాస్వామ్యాన్ని కించ‌ప‌రిచేలా..వైసీపీ ...

శ్రీ‌కాకుళంలో వైసీపీ కార్యకర్తలు కిడ్నాప్

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నట్లు ఆ పార్టీ ఆరోపణలు చేస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్తల కిడ్నాప్ కలకలం రేపింది. పోలీసు ...

'అందుకే చంద్రబాబును 420 అంటారు' - జగన్

‘అందుకే చంద్రబాబును 420 అంటారు’ – జగన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రజలను విజన్-2047 పేరుతో మభ్యపెడుతున్నారని ఎక్స్ వేదిక‌గా జ‌గ‌న్‌ ...

2027లోనే ఎన్నికలు.. పార్టీ నేతలందరూ సిద్ధంగా ఉండాలి

2027లోనే ఎన్నికలు.. పార్టీ నేతలందరూ సిద్ధంగా ఉండాలి

దేశ వ్యాప్తంగా జ‌మిలి ఎన్నిక‌ల‌పై చ‌ర్చ జ‌రుగుతున్న వేళ వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. విశాఖపట్నంలో వైసీపీ నూత‌న కార్యాలయాన్ని పార్టీ నేత‌ల‌తో క‌లిసి విజ‌య‌సాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ...

ఏపీ ఎద‌గాలంటే విజ‌న్లు కాదు.. విభ‌జ‌న హామీలు కావాలి

ఏపీ ఎద‌గాలంటే విజ‌న్లు కాదు.. విభ‌జ‌న హామీలు కావాలి

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ షర్మిల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “విజన్-2047” పేరుతో ప్రజలను ద‌గా చేస్తున్నార‌ని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రం ఎదగాలంటే “విజన్లు” కాదని, విభజన హామీలు నెరవేరాలని ఆమె ...

అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తా

తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌, తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు పెట్టిన వారిపై ఫిర్యాదు ...