Andhra Pradesh Politics

'ది బెస్ట్ పేరెంట్స్‌'

‘ది బెస్ట్ పేరెంట్స్‌’

య‌స్‌.. వైఎస్ జ‌గ‌న్ దంప‌తులు బెస్ట్ పేరెంట్స్‌. ఈ మాట ఎవ్వ‌రైనా అంగీక‌రించాల్సిందే. ఒక రాజ‌కీయ పార్టీ అధ్య‌క్షుడిగా, పారిశ్రామిక వేత్త‌గా వైఎస్ జ‌గ‌న్ ఎంత స‌క్సెస్ అయ్యారో.. పిల్ల‌ల‌ను పెంచి, పెద్ద ...

కోడి పందెం ముసుగులో హత్య.. మణితేజ మృతిపై వైసీపీ ఆగ్ర‌హం

కోడి పందెం ముసుగులో హత్య.. మణితేజ మృతిపై వైసీపీ ఆగ్ర‌హం

నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో వైసీపీ యువనేత మణితేజ అనుమానాస్పద మృతి తీవ్ర ఆందోళన రేపుతోంది. కోడి పందెం ముసుగులో జరిగిన గొడవల నేపథ్యంలో, ఇది ఒక రాజకీయ హత్యగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ...

వైసీపీ సోషల్ మీడియాకి పునర్జీవం!

వైసీపీ సోషల్ మీడియాకు పునర్జీవం!

సార్వత్రిక ఎన్నికల అనంతరం అరెస్టులు, దాడుల‌తో సైలెంటైపోయిన వైసీపీ సోషల్ మీడియా మ‌ళ్లీ పున‌ర్జీవం పోసుకుంది. మునుప‌టి కంటే చురుకుగా పని చేస్తోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, వైసీపీ చేప‌ట్టిన వినూత్న టాస్క్‌లు ...

టీడీపీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే.. చంద్రబాబు కీలక నిర్ణయం?

టీడీపీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే.. చంద్రబాబు కీలక నిర్ణయం?

తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తరచూ వివాదాల్లో కూరుకుపోతుండటం టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. అమరావతి రైతుల ఉద్యమం సమయంలో ప్రజా దృష్టిని ఆక‌ర్షించి టీడీపీకి ద‌గ్గ‌రైన కొలిక‌పూడి.. ...

YV Subba Reddy, Tirupati Stampede, YCP, Andhra Pradesh Politics, TTD, Chandrababu Naidu, Pawan Kalyan, Sankranti 2025, Andhra Pradesh Government

ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోతే కోర్టుకు వెళ్తాం.. – వైవీ సుబ్బారెడ్డి

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన ...

వారిపై చ‌ర్య‌లు తీసుకొని దేవుడిపై మీ భ‌క్తిని చాటండి.. - వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

వారిపై చ‌ర్య‌లు తీసుకొని దేవుడిపై మీ భ‌క్తిని చాటండి.. – వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం టోకెన్ల విష‌యంలో తిరుమలలో జ‌రిగిన తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన ఛైర్మన్, ఈవో, జేఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ ...

‘ఎన్నికలంటేనే భయమేస్తోంది’ - మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

‘ఎన్నికలంటేనే భయమేస్తోంది’ – మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జ‌రిగి దశాబ్దం గడుస్తున్నా సమస్యలు అలాగే ఉండిపోయాయని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ ...

తిరుప‌తి తొక్కిసలాట.. ప‌వ‌న్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు

తిరుప‌తి తొక్కిసలాట.. ప‌వ‌న్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు

తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరుగురు భక్తుల మరణానికి దారితీసిన ఈ ఘటనపై ప్రభుత్వం, టీటీడీ, పోలీసులు తప్పుదారులు తొక్కుతున్నారని ఆమె ఆరోపించారు. సంధ్య ...

కార్య‌క‌ర్త‌ను గొప్ప‌గా చూసుకుంటా.. - వైఎస్ జగన్ కీల‌క హామీ

కార్య‌క‌ర్త‌ను గొప్ప‌గా చూసుకుంటా.. – వైఎస్ జగన్ కీల‌క హామీ

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కార్యకర్తల కోసం కీలక హామీ ఇచ్చారు. తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతలతో బుధ‌వారం వైఎస్ జ‌గ‌న్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ఉమ్మ‌డి నెల్లూరు ...

చంద్రబాబు విధ్వంసం.. పురంధేశ్వరికి కనబడలేదా? - మాజీమంత్రి ప్ర‌శ్న‌

చంద్రబాబు విధ్వంసం.. పురంధేశ్వరికి కనబడలేదా? – మాజీమంత్రి ప్ర‌శ్న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ చంద్రబాబు నాయుడు కోసం మాత్రమే పనిచేస్తుంద‌ని ఆరోపిస్తూ వైసీపీ నేత‌, మాజీ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ...