Andhra Pradesh Politics
తిరుమల ఘటనలపై కేంద్రం సీరియస్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జరుగుతున్న వరుస ఘటనలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట, లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం, ఘాట్ ...
ఒక్క ఇంటి పట్టా రద్దు చేసినా ఊరుకోం.. ప్రభుత్వానికి సుధాకర్ బాబు హెచ్చరిక
వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు చేసే హక్కు చంద్రబాబుకు లేదని వైసీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ టీజేఆర్ సుధాకర్బాబు అన్నారు. గత ప్రభుత్వం కేటాయించిన పట్టాలను రద్దు ...
‘స్వచ్ఛంద్ర – స్వర్ణాంధ్ర’.. పరిశుభ్రతపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు ‘స్వచ్ఛంద్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమం చేపట్టామని, ప్రతి ఒక్కరూ పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ప్రతినెల మూడో శనివారం స్వచ్ఛంద కార్యక్రమాలు ...
కూటమి ప్రభుత్వంలో ‘డిప్యూటీ సీఎం’ కాక!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో కాక మొదలైంది. డిప్యూటీ సీఎం పదవి కోసం నేతల డిమాండ్లు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ పదవి చేపట్టగా, ఇప్పుడు టీడీపీ ...
మంత్రి అచ్చెన్న అన్నకు కీలక పోస్టింగ్.. ప్రభుత్వ వ్యూహం ఏంటి?
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్న ప్రభాకర్కు విశాఖపట్నం కేంద్రంగా కీలకమైన పోస్టింగ్ను కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని విమర్శలు వస్తున్నాయి. విశాఖపట్నంలో ప్రతిపక్ష పార్టీల నేతల వ్యాపార సంస్థలపై ...
జేసీ ప్రభాకర్డ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు
ఇటీవల బీజేపీ మహిళా నేతలపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కాగా, జేసీ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన సినీ నటి ...
ఎన్టీఆర్ మృతిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతి నివాళులర్పించారు. ఈ సందర్భంలో ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. “నా భర్త ఎన్టీఆర్ ఎలా చనిపోయారో నాకు తెలుసు. ఆయన ...
నేడు, రేపు ఏపీలో కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యటనకు రానున్నారు. సాయంత్రం గన్నవరం చేరుకోనున్న ఆయన, అక్కడి నుంచి ఉండవల్లి వెళ్లి చంద్రబాబు నాయుడు నివాసంలో విందుకు హాజరుకానున్నారు. అమిత్ ...
‘వైజాగ్ స్టీల్’.. వైసీపీ పోరాటంపై కేంద్రమంత్రి ప్రస్తావన
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు కుమారస్వామి, రామ్మోహన్నాయుడు ప్రెస్మీట్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి మంత్రి రామ్మోహన్నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ...
దుర్గమ్మ భక్తులకు మంత్రి లోకేశ్ క్షమాపణలు
విజయవాడ శ్రీ కనకదుర్గ భక్తులకు మంత్రి నారా లోకేశ్ క్షమాపణలు చెప్పారు. దుర్గగుడి వద్ద తాగునీటి సమస్య నెలకొంది. దీంతో భక్తులు వీడియో రూపంలో రికార్డ్ చేసి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ ...















