Andhra Pradesh Politics
రేపు వంశీని పరామర్శించనున్న వైఎస్ జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు (మంగళవారం) వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు. విజయవాడ జిల్లా జైలుకు వెళ్లి వంశీతో మాట్లాడనున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు విజయవాడ గాంధీనగర్లోని జిల్లా ...
సుగాలి ప్రీతి కేసు దర్యాప్తు చేయలేం.. – సీబీఐ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయలేమని సీబీఐ చేతులెత్తేసింది. వనరులు కొరత కారణంగా కేసు దర్యాప్తు తమ వల్ల కాదని సీబీఐ హైకోర్టుకు నివేదించింది. ...
జేసీకి షాక్.. మాధవీలత ఫిర్యాదుతో కేసు నమోదు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy)కి ఊహించని షాక్ తగిలింది. సినీ నటి, బీజేపీ నేత మాధవీలత(Madhavi Latha) ఫిర్యాదుతో సైబరాబాద్ ...
మోహన్ బాబు బౌన్సర్ల దాడి.. రెస్టారెంట్ ధ్వంసం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు మంచు మోహన్ బాబు మరో వివాదంలో చిక్కుకున్నారు. మోహన్బాబు బౌన్సర్లు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి తిరుపతిలోని ఆయన విద్యా సంస్థ సమీపంలోని ఓ ...
హెల్త్ నుంచి ఎనర్జీ డిపార్ట్మెంట్కు.. ఇదేం లాజిక్?
సర్వీస్ ముగించుకొని రిటైర్డ్ అయిన ఉద్యోగికి సంబంధం లేని శాఖలో రెండు కీలక పదవి కట్టబెట్టారు. మూడు వారాల ముందు ఒక పదవి, ఆ తరువాత దానికి మించిన పదవిని అప్పగించారు. వైద్య ...
పవన్, చిరంజీవిపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు
మెగా స్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మోసగించే ప్యాకేజీ స్టార్లను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. “మీరు మెగా ...
మళ్లీ వాళ్లదే అధికారం? బండ్ల గణేష్ ట్వీట్ కలకలం
సినీ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ (Bandla Ganesh) మరోసారి తన ట్వీట్(Tweet)తో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారారు. సినిమాలతో పాటు రాజకీయాలపై కూడా తరచుగా స్పందించే బండ్ల గణేష్, తాజాగా ...
అయ్యన్న వ్యాఖ్యలపై గిరిజనుల ఆగ్రహం.. కొనసాగుతున్న బంద్
అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల గిరిజనుల బంద్ (Agency Bandh) కొనసాగుతోంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు(Ayyannapatrudu) గిరిజనుల హక్కులకు ఆటంకం కలిగించే విధంగా చేసిన వ్యాఖ్యలపై ఈ నిరసన రాజకీయ, గిరిజన, ప్రజా ...
మందుబాబులకు షాక్.. ఏపీలో లిక్కర్ ధరలు పెంపు
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మందుబాబులను షాక్కు గురిచేసింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంతో ఏపీలో లిక్కర్ ధరలు భారీగా పెరిగాయి. 15 శాతం లిక్కర్ ధర పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ నిర్ణయం ...
న్యాయం చేయమంటే వేధిస్తారా..? – లక్ష్మి అరెస్టుపై వైసీపీ ట్వీట్
తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జ్ కిరణ్ రాయల్ – బాధితురాలు లక్ష్మి ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో అనూహ్యంగా జైపూర్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో లక్ష్మి ...















