Andhra Pradesh Politics

వైజాగ్ స్టీల్‌.. వైసీపీ పోరాటంపై కేంద్ర‌మంత్రి ప్ర‌స్తావ‌న‌

‘వైజాగ్ స్టీల్‌’.. వైసీపీ పోరాటంపై కేంద్ర‌మంత్రి ప్ర‌స్తావ‌న‌

విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీకి కేంద్ర ప్ర‌భుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రులు కుమార‌స్వామి, రామ్మోహ‌న్‌నాయుడు ప్రెస్‌మీట్ నిర్వ‌హించారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప్యాకేజీకి మంత్రి రామ్మోహ‌న్‌నాయుడు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ...

దుర్గ‌మ్మ భ‌క్తుల‌కు మంత్రి లోకేశ్ క్ష‌మాప‌ణ‌లు

దుర్గ‌మ్మ భ‌క్తుల‌కు మంత్రి లోకేశ్ క్ష‌మాప‌ణ‌లు

విజ‌య‌వాడ శ్రీ క‌న‌క‌దుర్గ భ‌క్తుల‌కు మంత్రి నారా లోకేశ్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. దుర్గగుడి వద్ద తాగునీటి సమస్య నెల‌కొంది. దీంతో భక్తులు వీడియో రూపంలో రికార్డ్ చేసి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ ...

'ది బెస్ట్ పేరెంట్స్‌'

‘ది బెస్ట్ పేరెంట్స్‌’

య‌స్‌.. వైఎస్ జ‌గ‌న్ దంప‌తులు బెస్ట్ పేరెంట్స్‌. ఈ మాట ఎవ్వ‌రైనా అంగీక‌రించాల్సిందే. ఒక రాజ‌కీయ పార్టీ అధ్య‌క్షుడిగా, పారిశ్రామిక వేత్త‌గా వైఎస్ జ‌గ‌న్ ఎంత స‌క్సెస్ అయ్యారో.. పిల్ల‌ల‌ను పెంచి, పెద్ద ...

కోడి పందెం ముసుగులో హత్య.. మణితేజ మృతిపై వైసీపీ ఆగ్ర‌హం

కోడి పందెం ముసుగులో హత్య.. మణితేజ మృతిపై వైసీపీ ఆగ్ర‌హం

నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో వైసీపీ యువనేత మణితేజ అనుమానాస్పద మృతి తీవ్ర ఆందోళన రేపుతోంది. కోడి పందెం ముసుగులో జరిగిన గొడవల నేపథ్యంలో, ఇది ఒక రాజకీయ హత్యగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ...

వైసీపీ సోషల్ మీడియాకి పునర్జీవం!

వైసీపీ సోషల్ మీడియాకు పునర్జీవం!

సార్వత్రిక ఎన్నికల అనంతరం అరెస్టులు, దాడుల‌తో సైలెంటైపోయిన వైసీపీ సోషల్ మీడియా మ‌ళ్లీ పున‌ర్జీవం పోసుకుంది. మునుప‌టి కంటే చురుకుగా పని చేస్తోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, వైసీపీ చేప‌ట్టిన వినూత్న టాస్క్‌లు ...

టీడీపీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే.. చంద్రబాబు కీలక నిర్ణయం?

టీడీపీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే.. చంద్రబాబు కీలక నిర్ణయం?

తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తరచూ వివాదాల్లో కూరుకుపోతుండటం టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. అమరావతి రైతుల ఉద్యమం సమయంలో ప్రజా దృష్టిని ఆక‌ర్షించి టీడీపీకి ద‌గ్గ‌రైన కొలిక‌పూడి.. ...

YV Subba Reddy, Tirupati Stampede, YCP, Andhra Pradesh Politics, TTD, Chandrababu Naidu, Pawan Kalyan, Sankranti 2025, Andhra Pradesh Government

ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోతే కోర్టుకు వెళ్తాం.. – వైవీ సుబ్బారెడ్డి

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన ...

వారిపై చ‌ర్య‌లు తీసుకొని దేవుడిపై మీ భ‌క్తిని చాటండి.. - వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

వారిపై చ‌ర్య‌లు తీసుకొని దేవుడిపై మీ భ‌క్తిని చాటండి.. – వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం టోకెన్ల విష‌యంలో తిరుమలలో జ‌రిగిన తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన ఛైర్మన్, ఈవో, జేఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ ...

‘ఎన్నికలంటేనే భయమేస్తోంది’ - మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

‘ఎన్నికలంటేనే భయమేస్తోంది’ – మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జ‌రిగి దశాబ్దం గడుస్తున్నా సమస్యలు అలాగే ఉండిపోయాయని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ ...

తిరుప‌తి తొక్కిసలాట.. ప‌వ‌న్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు

తిరుప‌తి తొక్కిసలాట.. ప‌వ‌న్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు

తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరుగురు భక్తుల మరణానికి దారితీసిన ఈ ఘటనపై ప్రభుత్వం, టీటీడీ, పోలీసులు తప్పుదారులు తొక్కుతున్నారని ఆమె ఆరోపించారు. సంధ్య ...