Andhra Pradesh Politics

జ‌గ‌న్ క‌ష్టాన్ని చంద్ర‌బాబు చోరీ చేశాడా..? డేటా సెంట‌ర్ వాస్త‌వాలు

జ‌గ‌న్ క‌ష్టాన్ని చంద్ర‌బాబు చోరీ చేశాడా..? డేటా సెంట‌ర్ వాస్త‌వాలు

విశాఖ‌ప‌ట్ట‌ణానికి (Visakhapatnam) డేటా సెంట‌ర్ (Data Center) వ‌స్తోంది. ఢిల్లీ (Delhi)లో అట్ట‌హాసంగా దీనికి సంబంధించిన కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఏపీ (AP) సీఎం చంద్ర‌బాబు  (Chandrababu)  ఆయ‌న త‌న‌యుడు, మంత్రి లోకేష్ (Lokesh) ...

త్వరలోనే రాజయ్యపేటకు జగన్.. హోంమంత్రిపై బొత్స ఫైర్‌

త్వరలో రాజయ్యపేటకు జగన్.. హోంమంత్రిపై బొత్స ఫైర్‌

బల్క్ డ్రగ్ పార్క్(Bulk Drug Park) విష‌యంలో గత 39 రోజులుగా సాగుతున్న రాజ‌య్య‌పేట‌ మత్స్యకారుల ఉద్యమం ఒక కొత్త మలుపు తీసుకుంది. మాజీ సీఎం జగన్(Jagan) ఆదేశాల మేరకు వైసీపీ నేత‌లు ...

లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్ర‌భుత్వం భారీ సాయం

లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్ర‌భుత్వం భారీ సాయం

ల‌క్ష్మీనాయుడు హ‌త్య కేసు వివాదం తీవ్ర‌రూపం దాల్చ‌డంతో ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. కందుకూరు పట్టణానికి సమీపంలో గుడ్లూరు మండలంలోని దారకానిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ చేతిలో ...

Outrage Erupts Over Lakshmināyudu’s Killing

Outrage Erupts Over Lakshmināyudu’s Killing.. “A Community Betrayed and Exploited for Power”

On Vijayadashami day, Tirumalachetti Lakshminayudu, belonging to a prominent social community in Darakanipadu village of Gudluru mandal, SPSR Nellore district, was brutally murdered by ...

నకిలీ ఆధార్‌లతో.. ప్రధాని శ్రీశైలం పర్యటనలో భద్రతా లోపం

నకిలీ ఆధార్‌లతో.. ప్రధాని శ్రీశైలం పర్యటనలో భద్రతా లోపం

నంద్యాల జిల్లా (Nandyal District) శ్రీశైలం (Srisailam)లో జరిగిన ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పర్యటనలో భద్రతా వ్యవస్థల ప‌నితీరుపై తీవ్ర ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. భద్రతా వ్యవస్థ ప‌ర్య‌వేక్ష‌ణ‌, ...

క‌ల్తీ మ‌ద్యం కేసు.. ఐవీఆర్ఎస్ కాల్స్‌తో ప్ర‌చారం

క‌ల్తీ మ‌ద్యం కేసు.. ఐవీఆర్ఎస్ కాల్స్‌తో ప్ర‌చారం!!

క‌ల్తీ మ‌ద్యం (Fake Liquor) కేసులో ఆంధ్ర‌రాష్ట్రం (Andhra State)లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఈ కేసులో ఆధారాలతో దొరికిపోయిన అధికార పార్టీ.. ఆ మ‌చ్చ‌ను ప్ర‌తిప‌క్ష వైసీపీపై వేసేందుకు శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నిస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు ...

నిరూపిస్తే రాజీనామా.. ఏబీఎన్‌, ఈటీవీ ఛాన‌ళ్ల‌పై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్ర‌హం

నిరూపిస్తే రాజీనామా.. ఏబీఎన్‌, ఈటీవీ ఛాన‌ళ్ల‌పై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్ర‌హం

ఆంధ్ర‌జ్యోతి (Andhra Jyothi) ఏబీఎన్ (ABN), ఈటీవీ (ETV) ఛాన‌ళ్లు (Channels) ఫేక్ ప్ర‌చారం (Fake Propaganda) చేస్తున్న ఫేక్ ఛానెళ్లు అంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాము ప్ర‌ధాన‌మంత్రి ...

Naidu’s Liquor Scam Transparency buried, mafia empowered

Naidu’s Liquor Scam.. Transparency buried, mafia empowered

The liquor policy in Andhra Pradesh has collapsed into corruption, criminality, and chaos under Chandrababu Naidu. What was once a transparent, regulated system under ...

'డేటా సెంటర్' ప‌బ్లిసిటీ.. జ‌న‌సైనికుల ఆగ్ర‌హం

జ‌న‌సైనికులకు మంట‌పుట్టిస్తున్న ‘డేటా సెంట‌ర్’ ప‌బ్లిసిటీ..?

కూటమికి నేతృత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) పొత్తు ధర్మాన్ని ఉల్లంఘిస్తోందని జనసేన పార్టీ (Janasena Party) కార్యకర్తలు (Activists) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అగ్ర‌నాయ‌క‌త్వం ప్రవర్తనపై ...

వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు

పల్నాడు (Palnadu) జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (Gopireddy Srinivas Reddy)పై తాజాగా కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం నరసరావుపేటలో పోలీసులు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారనే ఆరోపణలపై ...